end
=
Wednesday, June 25, 2025
వార్తలురాష్ట్రీయంఐఏఎస్​ ఆమ్రపాలి రిటర్న్స్​
- Advertisment -

ఐఏఎస్​ ఆమ్రపాలి రిటర్న్స్​

- Advertisment -
- Advertisment -

ఐఏఎస్​ ఆమ్రపాలి (IAS Amrapali)ని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ మంగళవారం రాత్రి సెంట్రల్​ అడ్మినిస్ట్రేటివ్​ ట్రిబ్యునల్​ (క్యాట్) (Central Administration Tribunal) ఉత్తర్వులిచ్చింది. గతంలో ఆమె తెలంగాణ పరిధి (Telangana Cadre) లో జీహెచ్​ఎంసీ కమిషనర్ (Former GHMC Commissioner)​గా విధులు నిర్వర్తిస్తుండగా, క్యాట్​ జోక్యం చేసుకుని ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని నిర్ణయించింది.

దీంతో ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్, ప్రశాంతి వంటి ఐఏఎస్​లు ఏపీలో విధుల్లో చేరారు. కొంతకాలం తర్వాత వీరిలో ఆమ్రపాలి తనను తెలంగాణ క్యాడర్​కే కేటాయించాలని ట్రిబ్యునల్​లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్​ను విచారించిన ట్రిబ్యునల్​ తాజాగా అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె తిరిగి తెలంగాణలో సేవలందించనున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -