Bihar : బీహార్లో ఎన్డీయే కూటమి (NDA alliance)సాధించిన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాలకు కీలకమైన ఈ ఎన్నికల్లో ఎన్డీయే...
Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనంతరం బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం నెలకొందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) 25...
AP: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఎందుకు నిలుస్తుందో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)వివరించారు. విశాఖపట్నం (Visakhapatnam)లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో...
Jubilee Hills Election Results : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)విశేష విజయాన్ని నమోదు చేస్తూ,...
Chandrababu: ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకురావడంలో విశాఖపట్నం (Visakhapatnam) కీలక కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit)లో ఆయన ప్రసంగిస్తూ,...
Jubilee Hills Election Counting : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ప్రారంభంలోనే ఆధిపత్యం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Congress candidate Naveen Yadav)స్థిరంగా...
Pawan Kalyan: అడవి మధ్యలోని భూమి విషయంలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Deputy CM Pawan Kalyan)తీవ్ర ప్రశ్నలు సంధించారు. ఆయన అడిగిన ముఖ్య ప్రశ్న ఏమిటంటే, పుంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో ఉన్న...
Telangana : తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), మరో వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని ఐదేళ్లలోపు పిల్లల సంపూర్ణ ఆరోగ్యాన్ని లక్ష్యంగా చేసుకొని “బాల...
Amaravati: రాజధాని అమరావతి నిర్మాణ పనులను ( Amaravati construction works)వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన రాజధాని అభివృద్ధి...
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన, ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం(Sri Rajarajeshwara Swamy Temple)లో బుధవారం తెల్లవారుజామున (ఉదయం) నుంచి భక్తుల దర్శనలు...
YSRCP: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambab)మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు....
Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ (Congress)పాలన వరకు రాష్ట్రంలో సమస్యలు అప్పటిలాగే ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. రెండు ప్రభుత్వాల హయాంలోనూ...