టెస్లా అధినేత(Tesla Owner) ఎలాన్ మస్క్(Elaan Musk) భారత పర్యటన(India Tour)కు రానున్నారు. ఈ ఏడాది చివర్లో తాను భారత్కు రానున్నట్టు ‘ఎక్స్’ వేదికగా స్వయంగా వెల్లడించారు. ప్రధాని మోదీ(PM Modi)తో సంభాషణ...
అమెరికా అధ్యక్షుడి(American President)గా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యతలు తీసుకున్నాక ఆ దేశభద్రత(National Security)కు సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. ఇప్పటికే వీసాల జారీ ప్రక్రియ జఠిలంగా మారిందని అంతర్జాతీయ ప్రసార...
బంగ్లాదేశ్కు చెందిన మేఘనా ఆలం(Meghana Alam)ను ఈ నెల 9వ తేదీన ఢాకా పోలీసులు అరెస్ట్ (Arrest)చేశారు. స్పెషల్ పవర్స్ యాక్ట్(Special Power Act) ప్రకారం ఆమెను అదుపులోకి తీసుకోగా ఈ విషయం...
ఈబీహెచ్ వీసా విధానంలో భారీ మార్పులు
కఠినంగా యూఎస్ కొత్త ఇమిగ్రేషన్ రూల్స్
భారతీయ విద్యార్థులకు మరిన్ని సవాళ్లు
అమెరికా(America) డాలర్ కలలు క్రమంగా చెదిరిపోతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాకు డొనాల్డ్ ట్రంప్(Donald...
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్(Jeff bezos)కు చెందిన బ్లూఆర్జిన్ (blue origin)సంస్థ చేపట్టిన రోదసీ యాత్ర విజయవంతం అయింది. బెజోస్ సతీమణి లారెన్స్ శాంజెజ్, ప్రముఖ గాయని కేటీ పెర్రీ(Katy perry), జర్నలిస్ట్...
అనధికారంగా ఉంటున్న వారిపై అగ్రరాజ్యం హెచ్చరికలు
‘అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న విదేశీయులు(Illegal residents) తప్పనిసరిగా తమ వివరాలను ప్రభుత్వ రికార్డు(Government records)ల్లో నమోదు చేయించుకోండి. లేదంటే అపరాధ రుసుము చెల్లించక తప్పదు....
ఆస్ట్రేలియాలో వ్యతిరేక శక్తుల దారుణం
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాల (Hindu temples)పై దాడి (Attack)జరిగింది. మూడు గుళ్లను పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ విషయంపై స్పందించిన భారత్...
ప్రధాన నగరాల్లోనూ నిలిచిన విద్యుత్
ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక (Pakistan Economic Crisis), రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ విద్యుత్ సరఫరా పూర్తిగా...
‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు’లో మోడీ ప్రసంగం
భారత్, ఆస్ట్రేలియాతో ( India and Australia) కలిసి ఇండో -పసిఫిక్ ప్రాంతానికి ప్రయోజనం కలిగించే ఓ బలమైన శక్తిగా కొనసాగేలా క్వాడ్ను...
భారతీయుల వీసా (Visa) ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అమెరికా (America) పలు కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక ఇంటర్వ్యూలను షెడ్యూల్చేయడంతోపాటు కాన్సులర్ సిబ్బంది సంఖ్యను పెంచడం ఈ...
చైనాలో ఇప్పటికే 80% ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారని తాజా లెక్కలు వెల్లడించాయి. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే...
- న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జెసిండా
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా అర్డెర్న్(Jacinda Ardern) కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కార్యాకలాపాలను దృష్టిలో పెట్టుకుని పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈ...