end
=
Wednesday, June 25, 2025
వార్తలుజాతీయంరైల్వే టికెట్ ధరల హైక్​ నిజమేనా ??
- Advertisment -

రైల్వే టికెట్ ధరల హైక్​ నిజమేనా ??

- Advertisment -
- Advertisment -

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ (Central Railway Ministry)  రైలు టికెట్ ధరల (Train Tickets Hike)ను పెంచే యోచనలో ఉన్నట్టు దేశవ్యాపంగా వార్తలు (National Media News) వెల్లువెత్తుతున్నాయి. నాన్ ఏసీ మెయిల్/ ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు (For Express Ac Mails) కిలోమీటర్‌కు రూ. ఒక పైసా చొప్పున, ఏసీ తరగతి టికెట్ ధరను కిలోమీటర్​కు రెండు పైసల చొప్పున పెంచాలని నిర్ణయించినట్టు ఆ వార్తల సారాంశం.

వాస్తవానికి రైల్వేశాఖ సుదీర్ఘకాలం నుంచి టికెట్ ధరలు పెంచలేదు. ఇప్పుడు నిజంగానే.. టికెట్​ ధరలు పెరగనున్నాయా? లేదంటే సోషల్​మీడియా, ప్రధాన మీడియాలో వస్తున్న వార్తలు నిజమా? కాదా.. అన్న అంశంపై కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ హైక్​ జరిగినా నెలవారీ సీజన్ టికెట్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తున్నది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -