కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ (Central Railway Ministry) రైలు టికెట్ ధరల (Train Tickets Hike)ను పెంచే యోచనలో ఉన్నట్టు దేశవ్యాపంగా వార్తలు (National Media News) వెల్లువెత్తుతున్నాయి. నాన్ ఏసీ మెయిల్/ ఎక్స్ప్రెస్ సర్వీసులకు (For Express Ac Mails) కిలోమీటర్కు రూ. ఒక పైసా చొప్పున, ఏసీ తరగతి టికెట్ ధరను కిలోమీటర్కు రెండు పైసల చొప్పున పెంచాలని నిర్ణయించినట్టు ఆ వార్తల సారాంశం.
వాస్తవానికి రైల్వేశాఖ సుదీర్ఘకాలం నుంచి టికెట్ ధరలు పెంచలేదు. ఇప్పుడు నిజంగానే.. టికెట్ ధరలు పెరగనున్నాయా? లేదంటే సోషల్మీడియా, ప్రధాన మీడియాలో వస్తున్న వార్తలు నిజమా? కాదా.. అన్న అంశంపై కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ హైక్ జరిగినా నెలవారీ సీజన్ టికెట్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తున్నది.