end
Sunday, May 17, 2026
రాజకీయంమతి పోయిందా? జ్ఞాపకశక్తి క్షీణించిందా!
- Advertisment -

మతి పోయిందా? జ్ఞాపకశక్తి క్షీణించిందా!

- Advertisment -
- Advertisment -
  • చినబాబుకి పార్టీ వ్యవహారాలా?
  • వైఎస్‌ఆర్‌సీపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి్ వ్యంగాస్ర్తాలు

చిన బాబుకి పార్టీ వవ్యహారాలు ఇస్తాడా? చంద్రబాబుకు మతిలేదా? జ్ఞాపకశక్తి క్షీణించిందా ఏంటీ? అంటూ వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేస్తూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కరోనా తగ్గుముఖం పట్టగానే చినబాబు లోకేశ్‌కు టీడీపీ పార్టీ వ్యవహారాలను అప్పగించనున్నట్లు చంద్రబాబు యోచిస్తున్నట్లు, ఎల్లో మీడియా పెద్దలు, ప్రముఖులు రూట్‌మ్యాప్‌ తయారు చేసి చంద్రబాబుకు ఇచ్చారంట అని విజయసాయి రెడ్డి అన్నారు.

చంద్రబాబునాయుడు ప్రధానీ మోడిని, ఆయన కుటుంబాన్ని తిట్టిన నోటితోనే మళ్లీ మోది నాయకత్వాన్ని ఎలా పొగడగలుగుతున్నారని విమర్శించారు. సీబీఇ, ఎన్‌ఐఎ, ఈడీ అధికారులు, యంత్రాంగం ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పిన బాబు కేంద్ర ప్రభుత్వం విచారించాలని ఎలా అడుగగలుగుతున్నారని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -