end
Friday, September 11, 2026
వార్తలురాష్ట్రీయంతక్షణమే గొర్రెలు పంపిణీ చేయాలి
- Advertisment -

తక్షణమే గొర్రెలు పంపిణీ చేయాలి

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: తక్షణమే లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా ఆగిపోయిన తొలి విడత గొర్రెల పంపిణీకి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. డీడీలు కట్టిన 30 వేల మంది గొల్ల, కురుమలకు 75 శాతం రాయితీపై గొర్రెలు పంపిణీ చేయాలని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో విడత గొర్రెల పంపిణీ ఉంటుందని, మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇందుకు తగిన నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -