end
Wednesday, June 24, 2026
క్రీడలునేటి నుంచే TATA IPL 2022
- Advertisment -

నేటి నుంచే TATA IPL 2022

- Advertisment -
- Advertisment -

నేటి నుంచి(శనివారం) ఐపీఎల్ మహాసంగ్రామం ప్రారంభంకానుంది. ముంబై వాంఖేడ్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్, కలకత్తా నైట్ రైడర్స్ మధ్య తొలి పోరు ఈ రోజు రాత్రి 7: 30కి జరగనుంది. నేటి నుంచి మే 29 వరకు జరగనున్న ఐపీఎల్ క్రీడా అభిమానులను కనువిందు చేయనుంది. కరోనాతో గత రెండు సీజన్లలో ప్రేక్షకులకు అనుమతి లేదు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ లను తిలకించేందుకు 25 శాతం అనుమతిని ఇచ్చింది. గత 14 సీజన్లుగా 8 జట్లు మాత్రమే ఈ మహా సంగ్రామంలో తలపడగా కొత్తగా మరో రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ లో చేరాయి. ఈ 15వ సీజన్లో 10 జట్లు 74 మ్యాచ్ లు అడనున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -