లాక్డౌన్ వల్ల ప్రజలంతా ఓటీటీ (OTT) కి బాగా అలవాటు పడిపోయారు. థర్డ్ వేవ్ కూడా ఉంటుందనే భయంతో ప్రభుత్వాలు 50% ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చాయి. సినిమా బాగుందనే టాక్ వచ్చినా పూర్తి...
ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. ఇప్పుడు సినిమాల్లోనూ కీలక పాత్రల్లోనూ నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఒక...
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరియు సమంతల రాబోయే తెలుగు చిత్రం దాని టైటిల్ విజయ్ మరియు జోతిక నటించిన 2000 తమిళ చిత్రం కుషి నుండి తీసుకోబడింది (2001లో తెలుగులోకి...
2021-22 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR థియేట్రికల్ గా రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2022లో 1000 కోట్ల క్లబ్ సినిమాగా రికార్డులు తిరగరాసింది. అంతకుమించి ఇప్పుడు...
తెలుగు సినీమా ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య (94) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. బాలయ్య పూర్తిపేరు మన్నవ బాలయ్య. గుంటూరు జిల్లాలోని...
గానకోకిల, ఇండియన్ లెజండరీ సింగర్ లతామంగేష్కర్ (92) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించారు. గత నెలలో లతాజీకి కోవిడ్ సోకి...
తెలుగు సినీమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి నేషనల్ అవార్డు పొందారు. ఈ అవార్డును స్వయంగా భారత ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆయన అందుకున్నారు. 2019లో విడుదలైన మహర్షి సినిమాకుగాను వంశీ నేషనల్ అవార్డు...
కరోనా దెబ్బకు సీనీమా ఇండస్ర్టీ దెబ్బతిని దాదాపు రెండు సంతవ్సరాలు కావొస్తుంది. కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన సినిమాలు థియేటర్లలో విడుదల చేయలేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీమాను థియేటర్లలో విడుదల చేస్తే...
గుండెపోటుతో మృతిసంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఎ రాజు గుండెపోటుతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు....
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘క్రాక్’. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా, తమిళ నటుడు సముద్రఖని, వరలక్ష్మి శరత్కుమార్ విలన్స్గా నటించారు. ప్రముఖ నిర్మాత బి.మధు తన సొంత...
జోష్లో థియేటర్ యాజమాన్యాలు, సినీ ప్రియులు
దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి 100 పర్సెంట్ సీటింగ్ కెపాసిటీతో సినిమాలు వేసుకోవచ్చని తెలిపింది. దీంతో థియేటర్ యజమానులు,...