end
=
Saturday, February 21, 2026
Homeవార్తలుజాతీయం

జాతీయం

ముంబై 26/11 దాడులకు 17 ఏళ్లు..అమరవీరుల త్యాగాలకు దేశం వందనం

26/11 Mumbai Terror Attack: దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)పై పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాదులు (Terrorists)జరిపిన ఘోర ఉగ్రదాడికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26 భయానక రాత్రి...

ఆర్మీకి మతంతో సంబంధం లేదు..ఆర్మీ సెక్యులరిజంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court : ఆర్మీ సెక్యులరిజం(Army secularism), అంటే లౌకికతపై మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఆర్మీ నియమాలు (Army Rules), క్రమశిక్షణ, మరియు లౌకిక...

అయోధ్యలో ధ్వజారోహణతో శతాబ్దాల గాయాలు మానుకున్నాయి: ప్రధాని మోదీ

Dhwajarohan at Ayodhya : ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో(Ayodhya) మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం (Dhwajarohan at Ayodhya) జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి...

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం..30న అఖిలపక్ష భేటీ

Parliament Winter Sessions : డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt)ముందస్తు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. ఈసారి సమావేశాలు ప్రశాంతంగా, సమర్థవంతంగా సాగేందుకు...

వేడుకలకు కొత్త అవకాశాలు..నమో భారత్‌లో వినూత్న ఆఫర్!

Namo Bharat trains : ప్రజా రవాణా రంగంలో కొత్త ఆలోచనలను ముందుకు తెచ్చే ప్రయత్నంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) మరో అడుగు వేసింది. ఢిల్లీ, మీరట్ రీజినల్...

అయోధ్య రామాలయం ధ్వజారోహణానికి ఘన సన్నాహాలు ..ప్రధాని మోదీ రోడ్‌ షో

PM Modi : ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అయోధ్యలో రామాలయం(Ayodhya Ram temple) ధ్వజారోహణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra...

బద్దలైన అగ్నిపర్వతం.. భారత్ పై ఎఫెక్ట్

Ethiopian volcano : చలికాలం తీవ్రత, పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ఉత్తర భారతానికి మరో కొత్త ప్రమాదం ముందుకు వచ్చింది. ఇథియోపియా(Ethiopia)లో విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం(Volcano) నుంచి వచ్చిన భారీ...

భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం.. ‘ఐఎన్‌ఎస్‌ మాహె’ విశేషాలివి..!

MAHE : భారత రక్షణ రంగంలో (Indian Airforce) మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. దేశీయ సాంకేతికతతో పూర్తిగా నిర్మించిన తొలి యాంటీ సబ్‌మెరైన్ వార్‌షిప్ ‘ఐఎన్‌ఎస్ మాహె’ (MAHE) ఇవాళ అధికారికంగా...

మావోయిస్టుల సంచలన లేఖ..ఆయుధ విరమణకు సిద్ధం

Maoist Letter : అరణ్య ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు (Maoist)ఆయుధ విరమణపై సంచలన ప్రకటన చేశారు. తాజాగా వారు విడుదల చేసిన లేఖలో, తమ కార్యకలాపాలను నిలిపివేసి, సమూహంగా లొంగిపోవడానికి సిద్ధంగా...

సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం

Justice Surya Kant: సుప్రీంకోర్టు(Supreme Court) 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జస్టిస్ సూర్యకాంత్‌లో సీజేఐగా ప్రమాణ స్వీకారం...

హిందువులు లేకపోతే ప్రపంచం అంతరిస్తుంది : మోహన్ భగవత్

Mohan Bhagwat: మణిపూర్(Manipur) పర్యటనలో ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మోహన్ భగవత్, హిందూ సమాజం (Hindu society)మరియు భారత నాగరికత ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక కార్యకర్తలతో జరిగిన...

దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర పన్నడం నిజమే: అంగీకరించిన ఉగ్ర డాక్టర్‌..!

Delhi Blast: ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న సందర్భంలో కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే ఉగ్రవాద సంస్థ(Jaish terrorist organization)కు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -