end
=
Tuesday, December 23, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

బిహార్‌ ఎన్నికలు..ఎన్డీఏ తరఫున ప్రచార బాటలో మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh: బిహార్‌ (Bihar)రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly elections) సంబంధించి ఎన్డీఏ (NDA)తరఫున ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్‌ ప్రచార బాట పట్టనున్నారు. రెండు రోజుల పాటు...

ప్రధాని మోదీ చేత నాలుగు కొత్త వందే భారత్ రైళ్లకు శుభారంభం

Varanasi: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి నేడు నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల(Bharat Express trains)ను జాతికి అంకితం...

ఆపరేషన్‌ పింపుల్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Operation Pimple: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం (Indian Army)మరోసారి అడ్డుకుంది. "ఆపరేషన్ పింపుల్" పేరుతో జరిగిన...

వందేమాతరం అనేది ఒక పదం కాదు..మంత్రం: ప్రధాని మోదీ

PM Modi : భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ (Vande Mataram) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరగనున్న ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు నూతన ఢిల్లీలోని ఇందిరా...

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు..దేశవ్యాప్తంగా గేయాలాపన వేడుకలు

Vande Mataram: స్వాతంత్య్ర సమర యోధుల మనసుల్లో అగ్నిజ్వాలల్ని రగిలించిన దేశభక్తి గేయం ‘వందేమాతరం’ రాసి నేటికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం (Central Govt)ఏడాది పొడవునా...

మళ్లీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం

Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI Airport) మరోసారి సాంకేతిక సమస్యలతో ఇరుక్కుంది. శుక్రవారం ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో ఆకస్మికంగా తలెత్తిన లోపం...

భారత మహిళా జట్టుతో ప్రత్యేక భేటీ..వీడియో షేర్‌ చేసిన ప్రధాని మోదీ

PM Modi: భారత మహిళా క్రికెట్ జట్టు (Indian women cricket team) తొలి వన్డే ప్రపంచ కప్‌ (World Cup)విజయం సాధించిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా జట్టును కలిశారు....

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

Encounter: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్‌ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల (Maoists)పై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు అక్కడ ఉన్నారని సమాచారం...

మళ్లీ జమ్మూకశ్మీర్‌ పై పాక్ ఉగ్ర ముప్పు..నిఘా వర్గాల కీలక హెచ్చరిక

Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాకిస్థాన్ (Pakistan)ప్రేరేపిత సంస్థలు సిద్ధమవుతున్నాయని తాజా నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ దాడి (Pahalgam attack) తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ముగిసి...

కొనసాగుతున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్‌

Bihar Elections : బీహార్‌లో ఎన్నికల పండుగ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ...

కశ్మీర్ లో కొనసాగుతున్న ‘ఆపరేషన్ ఛత్రు’..ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు

Operation Chhatru: జమ్మూ కాశ్మీర్‌లో(Jammu and Kashmir) మళ్లీ ఉగ్రవాదుల (Terrorists)కదలికలు గుర్తించడంతో భద్రతా దళాలు ఆపరేషన్ “ఛత్రు” పేరుతో బుధవారం భారీ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కిష్తివాడ్ జిల్లాలోని (Kishtwar encounter)...

శివాలయం పునరుద్దరణ పనుల్లో.. పురాతన బంగారు నాణేలు లభ్యం

Tiruvannamalai: తమిళనాడులోని (Tamil Nadu)తిరువణ్ణామలై జిల్లా జవ్వాదుమలై కొండల్లో ఒక పురాతన శివాలయం తన అంతర్భాగంలో దాచుకున్న బంగారు చరిత్రను వెలుగులోకి తెచ్చింది. వేల సంవత్సరాల నాటి ఈ ఆలయంలో పునరుద్ధరణ పనులు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -