దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు భారత్- చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను రెపరెపలాడించారు. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో...
మనకు కూరగాయల మార్కెట్, పశువుల సంత గురించి తెలుసు విన్నాం చూశాం. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా పెళ్లి కొడుకుల సంత గురించి విన్నారా? ఇక్కడ ఎంతో మంది పెళ్లి కుమారులు ఉంటారు. అమ్మాయిలు...
యమునా నదిలో ఘోర ప్రమాదం సంభవించింది. పడవ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పడవలో ఉన్న వారంతా చూస్తుండగానే నీళ్లలోకి పడిపోయి గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం...
జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్పై గురువారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది.గురువారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపులో చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన సెంట్రీ కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా...
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానం...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. భారత ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో భారీ ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రతి...
మీరట్లో త్యాగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హౌసింగ్ సోసైట్లో చేసిన దాడులను ప్రశ్నించిన మహిళపై దాడికి పాల్పడ్డాడు త్యాగి. గత నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఢిల్లీ శివార్ల లోని నోయిడా...
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్భవన్కు చేరుకొని తన రాజీనామా లేఖ గవర్నర్ ఫగ్ చౌహాన్ను అందించారు. పాదయాత్రగా వెళ్లి రాజీనామా చేస్తారని మీడియాలో ప్రచారం చేసిన అలా...
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ, నిరుద్యోగం వంటి సమస్యలకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా బయలుదేరిన రాహుల్ గాంధీ,...
మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యుడికి మరోసారి షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లను భారీగా పెంచారు. రెపో రేట్ ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. దీంతో వడ్డీ రేటు 5.40...