end
=
Tuesday, December 23, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

పోస్టాఫీస్ కొత్త యాప్..ఇక పై పోస్టాఫీస్ సేవలు అన్నీ స్మార్ట్‌ ఫోన్‌లోనే..

Postal Department: మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా భారత తపాల శాఖ (ఇండియా పోస్టు) (Postal Department) తన సేవలను సమూలంగా ఆధునికీకరిస్తూ, డిజిటల్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో కేవలం...

ఈ నెల 18న సీఎంగా ప్రమాణం చేస్తా.. బీహార్ లో గెలుపుపై తేజస్వీ యాదవ్ ధీమా

Tejashwi Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నిక (Bihar Assembly Election)ల్లో జేడీయూ సీనియర్ నేత తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు తాము గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ...

2028 వరకే సిద్దరామయ్య సీఎం.. ఆ తర్వాత: సీఎం మార్పుపై మంత్రి జమీర్ కీలక వ్యాఖ్యలు

Karnataka CM: కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలోని ముఖ్యమంత్రి పీఠాన్ని చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదంపై రాష్ట్ర మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (Minister BZ Zameer Ahmed Khan) కీలక వ్యాఖ్యలు...

రేపు ఎల్‌వీఎం3–ఎం5 ప్రయోగం.. సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో

ISRO : ఇస్రో మరో మహత్తర ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం5 (LVM3-M5)ను ఈ ఆదివారం సాయంత్రం అంతరిక్షంలోకి...

ప్రజలు విశ్వసిస్తే 150 సీట్లు.. లేదంటే.. 10సీట్లు : ప్రశాంత్‌ కిశోర్‌ కీలక వ్యాఖ్యలు

Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి చర్చలు ముదురుతున్న వేళ, జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor)కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో...

మావోయిస్టులను నిర్మూలించడం అసాధ్యం : కేంద్రానికి మావోయిస్టు నేత చంద్రన్న కౌంటర్

Chandranna: మావోయిస్టు ఉద్యమంలో గత 45 సంవత్సరాలు క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, పల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న (Chandranna)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపారు. మావోయిస్టు పార్టీ (Maoist...

వీధి కుక్కల కేసు..సీఎస్‌లకు సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరిక

Supreme Court: వీధి కుక్కల నియంత్రణ(Control of stray dogs)పై జరుగుతున్న ప్రధాన కేసులో పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల(Chief Secretaries of States) (సీఎస్‌లు) పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం...

రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు..బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో

Bihar Assembly Elections: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఇంకా కొన్ని రోజుల్లో జరగనుండగా, రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు(Political parties) ప్రచారాన్ని వేగవంతం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే...

నేడు సర్దార్ పటేల్ 150వ జయంతి.. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడతానని ఐక్యతా ప్రతిజ్ఞ చేసిన ప్రధాని

PM Modi: దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి (Sardar Vallabhbhai Patel 150th Birth Anniversary )సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ...

శాంతియుత అణుశక్తికి అండగా భారత్‌.. ఐక్యరాజ్యసమితిలో పురందేశ్వరి

United Nations : భారత ప్రతినిధిగా దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) ఐక్యరాజ్యసమితి (United Nations) సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. అంతర్జాతీయ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నివేదికపై జరిగిన ప్రచురిత చర్చల్లో భారతదేశం...

మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కలకలం..స్నేహితురాలి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన డీఎస్పీ

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ(Police Department)లో ఒక అరుదైన ఘటన కలకలం రేపింది. రక్షించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ అధికారి స్వయంగా దొంగతనానికి పాల్పడిన ఘటన బయటపడటంతో భోపాల్...

దేశ ప్రజలకు బిగ్ అలర్ట్ .. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

New Rules : దేశవ్యాప్తంగా ప్రజల జీవితంలో కీలకమైన మార్పులు రానున్నాయి. నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఆధార్ నమోదు (Banking, Aadhaar registration)విధానాల్లో కొత్త నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -