మధ్యప్రదేశ్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జబల్పూర్లోని ఓ న్యూలైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో భారీగా మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటలకు 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా...
LPG Cylinder : దేశంలో నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఎల్పీజీ గ్యాస్ధరలు పెరుగుతూ వస్తున్న క్రమంలో ప్రభుత్వం, చమురు కంపెనీలు...
కేంద్రం కీలక నిర్ణయం
కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ దేశంలో మంకీ పాక్స్ వైరస్ కలవరపెడుతోంది. తాజాగా దుబాయ్ నుండి కేరళ వచ్చిన యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో మృతి చెందినట్లు...
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాఖాన్కు సెక్యూరిటీ నేపథ్యం దృష్ట్యా ముంబై పోలీసులు తుపాకీ లెసెన్స్ జారీ చేశారు. తన కుటుంబ సభ్యులకు ప్రాణహానీ ఉందని తనకు తుపాకీ లెసెన్స్ కావాలని ముంబై పోలీసులకు,...
దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది చేత రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఓ తెలుగు...
ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ ఎక్స్ప్రైస్ హైవేపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రగాయాల పాలయ్యారు....
బాణాసంచా పేలి ఆరు మంది మృతి చెందిన దుర్ఘటన బీహార్లోని సరాన్ జిల్లా ఖైరా పోలీస్స్టేషన్ పరిధిలోని ఖుదాయిబాగ్లో చోటు చేసుకుంది. ఓ వ్యాపారి ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు...
కర్నాకటలోని కుందపురా పట్టణంలో వేగంగా వస్తున్న అంబులెన్స్ అదుపు తప్పి టోల్ బూత్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. టోల్ బూత్ కార్మికులు అంబులెన్స్ వెళ్లేందుకు మార్గాన్ని క్లియర్ చేస్తుండగా వాహనం తడి...
దేశ వ్యాప్తంగా నిన్న మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్-2022 నిర్వహించారు. అయితే కేరళలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థినుల పట్ల అక్కడున్న సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు.
కేరళాలోని కొల్లంలో దారుణం చోటు చేసుకుంది. నీట్...
చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసేంతవరకు వస్తున్నాయి. ఈ రోజుల్లో జీన్స్ వేసుకోవడం తప్పుగా భావించిన భర్త వల్ల తానే ప్రాణలే కోల్పోయాడు ఆ సంఘంటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.జార్ఖండ్లోని జమ్తారాలో పెళ్లయిన...
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. డిల్లీ వసంత్ విహార్ లో దారుణమైన సంఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్నా విద్యార్థిని ని లాంగ్ డ్రైవ్ కి తీసుకొని వెళ్తాం...
యువతను ముందుండి నడిపించే డైనమిక్ లీడర్స్ను తయారు చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ముందుకు వచ్చింది. ఈ సంస్థ తాజాగా జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్...