end
=
Saturday, May 3, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతి నగరమే ఏకైక రాజధానిగా ఉండాలని జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. 5 నియోజకవర్గాల పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్‌.. అధికారం...

60 శాతం రాయితీపై వాహనాలు

స్వయం ఉపాధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్‌సీ, ముస్లిం మైనారిటీ, క్రిష్టియన్‌ మైనారీటీ యువతకు శుభవార్త అందించింది. 60 శాతం సబ్సిడీపై ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసేందుకు 4 చక్రాల మినీ...

ఖుష్బూకు తప్పిన పెనుప్రమాదం

బీజేపీ నాయకురాలు, ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్‌ పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఓ కంటైనర్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే...

లాక్‌డౌన్‌ దిశగా ఢిల్లీ..!

కరోనా వైరస్‌ విజృంభించి నిన్నటికి ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటికీ ఈ మహమ్మారి రోగం ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టిస్తూనే ఉంది. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూపులు కొనసాతున్నాయి. కోవిడ్‌...

భారత్‌ కరోనా బులెటిన్‌..

భారత్‌లో కొత్తగా 29,164 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,74,291కి చేరింది. ఇందులో 4,53,401కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 82,90371 మంది కరోనా నుంచి కోలుకున్నారు....

ఏడోసారి బిహార్‌ సీఎంగా ప్రమాణం..

బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం...

రేపే నితీష్‌ ప్రమాణం..!

జేడీయూ నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మరోసారి బిహార్‌ పగ్గాలు చేపట్టబోతున్నారు. రేపే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా...

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టీ. రాజా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది...

మీడియా నా మాటలను వక్రీకరించింది: నితీష్‌

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ సీఎంగా నితీష్‌ కుమార్ ఉంటారన్న విషయం విదితమే. కాగా, తాను ఎన్నికల ప్రచారంలో 'ఇవే తన చివరి ఎన్నికలు'...

తాతగారు ప్రజల మనస్సులో ఎప్పుడూ ఉంటారు

దేశ ప్రజల గుండెల్లో తాతగారు పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ ఎప్పుడూ ఉంటారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. ఇవాళ నెహ్రూజీ జయంతి. ఈ సందర్భంగా రాహుల్‌ తన తాతయ్య సమాధి వద్ద...

పండుగను సంతోషంగా జరుపుకోండి: రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లోని భారతీయులందరికీ.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన విషెస్ చెప్పారు. పండుగను పర్యావరణ రహితంగా జరుపుకోవాలని ప్రెసిడెంట్ ప్రజలకు,...

సైనికులకు సెల్యూట్‌గా ఓ దీపం వెలిగిద్దాం

నిరంతరం దేశ సరిహద్దుల్లో ఉంటూ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సైనికులకు ఎన్ని సార్లు ధన్యవాదాలు తెలిపినా తక్కువే. వారి సేవలకు సెల్యూట్ చేస్తూ.....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -