బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి
చెన్నై: చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని,...
రాబోయే నాలుగు రోజుల పాటు దేశంలో వివిధ రాష్ర్టాలలో భారీ నుండి అతిభారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షంతోపాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని...
జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలలో భారత సైన్యం సోదాలు
భారతసైన్యం జమ్మూకశ్మిర్లోని బారముల్లా జిల్లాలో భారీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో ఉగ్రవాదులు దాచి ఉంచిన ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ...
భారత మాజీ రాష్ర్టపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అనారోగ్యంతో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే మంగళవారంనాడు ఆయన అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగుతున్నాయి....
జమ్మూకశ్మీర్లో పరిస్థితి ఏమీ బాగాలేదు. ప్రజలు ప్రతిక్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకులీడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ తూటాలు గుచ్చుకుంటాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు. తాజాగా ఉగ్రవాదులు భారత...
ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచిన ప్రణబ్
భారతదేశం మాజీ రాష్ర్టపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ (84) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కరోనా...
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుండి డిశ్చార్జి
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గురుగ్రామ్లోని...
రక్షించిన వైమానిక దళం కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు
మధ్యప్రదేశ్ రాష్ర్టంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ర్టంలోని వరదలు, వాగులు వంకలు, చెరువులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. సెహోర్లోని సోమల్వాడలో...
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోది ప్రసంగిచారు. మోది ప్రసంగిస్తూ ప్రతి పండుగను పర్యావరణ హితంగా చేసుకోవాలన్నారు. కరోనాతో పాటు రైతుల అంశాలపై ప్రస్తావించారు. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనదని ప్రసంగించారు....
దశలవారిగా మెట్రోరైళ్లకు అనుమతినిబంధనలు, మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్లాక్ 4.0 మార్గదర్శకాలను సవరిస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటిలో పలు...
పశ్చిబెంగాల్, బీహార్లలో లాక్డౌన్నే కారణం
కరోనా వైరస్ కారణంగా క్లాట్-2020 ప్రవేశ పరీక్ష మరోసారి వాయిదాపడింది. దేశంలో న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్ పరీక్ష షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7న జరగాల్సి...
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా మరింతగా విజృభిస్తుంది. ఎందరినో పొట్టబెట్టుకుంటుంది. తాజాగా తమిళనాడు రాష్ర్టం కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ (70) కరోనా వైరస్ బారినపడి శుక్రవారం మృతిచెందారు. అయితే తొలిసారిగా ఎంపీగా...