end
=
Saturday, February 21, 2026
Homeవార్తలుజాతీయం

జాతీయం

ఈవీఎంలపై అనుమానాలు అనవసరం: EVMలతోనే 4 సార్లు గెలిచా: సుప్రియా సూలే

Maharashtra : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (EVM) పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు తరచూ విమర్శలు చేయడాన్ని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే(MP Supriya Sule) తీవ్రంగా తప్పుబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ...

విజయ్ దివస్: 1971 యుద్ధ వీరులకు ప్రధాని మోడీ ఘన నివాళి

Vijay Diwas : 1971 భారత్–పాకిస్థాన్ యుద్ధం(India–Pakistan War)లో దేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) స్మరించుకున్నారు. భారత...

ప్రయాణికులకు ఊరట: భారత కరెన్సీ నోట్లపై నేపాల్ కీలక నిర్ణయం

Nepal Government: భారత్–నేపాల్(India-Nepal) మధ్య ప్రయాణించే ప్రజలకు నేపాల్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత కరెన్సీ(Indian currency)కి చెందిన రూ.200, రూ.500 నోట్లను నేపాల్‌లోకి తీసుకురావడానికి, అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లడానికి అనుమతిస్తూ...

నేడు మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ..ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం

Foreign Trips : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఈ రోజు మూడు దేశాల కీలక విదేశీ పర్యటనకు(Foreign Trips )శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో ఆయన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్(Jordan,...

ఇండిగో పై డీజీసీఏ కఠిన చర్యలు.. నలుగురు ఇన్‌స్పెక్టర్లు సస్పెండ్‌

Indigo: దేశీయ విమానయాన రంగంలో సంచలనంగా మారిన ఇండిగో సంక్షోభం(Indigo crisis)పై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) (DGCA)దృఢమైన చర్యలు ప్రారంభించింది. భద్రతా ప్రమాణాల పర్యవేక్షణలో అలక్ష్యం చూపిన నాలుగు ఫ్లైట్...

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

Shivraj Patil: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు(Congress Party senior leader), కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్(Shivraj Patil) (90) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో పోరాటం...

సోనియా, రాహుల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. చర్చించిన అంశాలు ఇవే ..!

Congress: ఢిల్లీలో పర్యటిస్తున్న(Delhi tour) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో కీలక సమావేశాలు...

దేశ రాజధానిలో తగ్గని వాయు కాలుష్యం..’పూర్’ కేటగిరీలోనే గాలి నాణ్యత

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్యం(Air pollution) మళ్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. వరుసగా మూడో రోజు గురువారం కూడా నగర గాలి నాణ్యత 'పూర్' స్థాయినుంచే బయటపడలేదు....

2030 నాటికి భారత్‌లో అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

Amazon : భారత మార్కెట్‌(Indian market)పై తన విశ్వాసాన్ని మరొకసారి రుజువు చేస్తూ, ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్(E-commerce company Amazon) భారత్‌లో భారీ పెట్టుబడులు (Huge investments) పెట్టాలని నిర్ణయించింది....

క్లెయిమ్ చేయని ఆస్తులను తిరిగి పొందేందుకు ప్రధాని మోదీ పిలుపు

Unclaimed assets: క్లెయిమ్ చేయని ఆస్తులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బుధవారం తన అధికారిక లింక్డిన్ ఖాతా ద్వారా ఒక ముఖ్యమైన సందేశం పంచుకున్నారు. ఏళ్ల...

వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు..ప్రజలను వేధించడానికి కాదు: ఇండిగో సంక్షోభంపై మోదీ

Indigo Crisis: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో(Domestic airline IndiGo) వారం రోజులుగా తీవ్రమైన సంక్షోభం(Crisis) ఎదుర్కొంటోంది. దాదాపు రోజూ వందల రోడ్స్ రద్దు మరియు ఆలస్యం కారణంగా ప్రయాణికులు విమానాశ్రయాల్లో పెద్ద...

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ..శీతాకాల సమావేశాల్లో వేడి రాజకీయం

NDA alliance : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు (Winter Sessions of Parliament) తీవ్రంగా సాగుతున్న ఈ తరుణంలో, రాజధానిలోని పార్లమెంట్‌ లైబ్రరీ (Parliament Library) భవనం ఈ ఉదయం మరో కీలక...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -