end
=
Sunday, November 23, 2025
Homeవార్తలు

వార్తలు

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌.. 11న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Hyderabad : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల (Jubilee Hills By-Election)నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవులు(Special holidays) ప్రకటించింది. ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియలు ఎలాంటి...

జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించిన డొనాల్డ్ ట్రంప్‌..

Donald Trump : ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికా (South Africa)లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి (G20 summit) అమెరికా ప్రతినిధులు హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. శ్వేతజాతి రైతులపై...

‘అఖండ 2’.. తాండవం సాంగ్‌ ప్రోమో వచ్చేసింది

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు థమన్‌ల కలయికలో రూపొందిన అఖండ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు....

బిహార్‌ ఎన్నికలు..ఎన్డీఏ తరఫున ప్రచార బాటలో మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh: బిహార్‌ (Bihar)రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly elections) సంబంధించి ఎన్డీఏ (NDA)తరఫున ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్‌ ప్రచార బాట పట్టనున్నారు. రెండు రోజుల పాటు...

శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానాల ఆలస్యాలు.. ప్రయాణికుల ఆగ్రహం

Shamshabad Airport: హైదరాబాద్‌ శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Rajiv Gandhi International Airport)లో శుక్రవారం రాత్రి నుంచి విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా వందలాది...

షుగర్ ఉన్నవాళ్లు ఈ చూర్ణాన్ని నాలుగు నెలలు తింటే చాలు..

Diabetes mellitus : "మధుమేహ చూర్ణం:-" 12 అద్భుత ఔషధ మూలికలతో తయారు చేసిన ఈ చూర్ణం అతి ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తూ సహజంగా ఇన్సులిన్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది. కేవలం...

ప్రధాని మోదీ చేత నాలుగు కొత్త వందే భారత్ రైళ్లకు శుభారంభం

Varanasi: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి నేడు నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల(Bharat Express trains)ను జాతికి అంకితం...

ఆపరేషన్‌ పింపుల్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Operation Pimple: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం (Indian Army)మరోసారి అడ్డుకుంది. "ఆపరేషన్ పింపుల్" పేరుతో జరిగిన...

వీళ్లేం సెలబ్రిటీలు?..రైనా, శిఖర్ ధావన్‌లపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం

CP Sajjanar: ప్రముఖ క్రికెటర్లు సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌ (Cricketers Suresh Raina and Shikhar Dhawan)ల సోషల్‌ మీడియాలో చేసిన ప్రమోషన్‌లపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సజ్జనార్‌...

‘పెద్ది’‘చికిరి చికిరి ’ ఫుల్‌ సాంగ్‌ విడుదల

Peddi Movie : మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’(Peddi) గా సినీప్రియుల మనసులు దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. భిన్నమైన కథాంశాలతో, సరికొత్త భావోద్వేగాలతో రూపొందుతున్న...

శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

Sricharani: వన్డే మహిళా ప్రపంచకప్‌లో తన ప్రతిభతో దేశం మొత్తాన్ని గర్వపడేలా తెలుగు క్రికెటర్‌ శ్రీచరణి (Cricketer Sricharani)ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆమె ప్రదర్శనకు గుర్తింపుగా ప్రభుత్వం రూ.2.5 కోట్ల...

డిసెంబర్ 30 నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం: తితిదే ఈవో

TTD: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తుల సూచనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పులు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -