కేంద్రం కీలక నిర్ణయం
కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ దేశంలో మంకీ పాక్స్ వైరస్ కలవరపెడుతోంది. తాజాగా దుబాయ్ నుండి కేరళ వచ్చిన యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో మృతి చెందినట్లు...
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాఖాన్కు సెక్యూరిటీ నేపథ్యం దృష్ట్యా ముంబై పోలీసులు తుపాకీ లెసెన్స్ జారీ చేశారు. తన కుటుంబ సభ్యులకు ప్రాణహానీ ఉందని తనకు తుపాకీ లెసెన్స్ కావాలని ముంబై పోలీసులకు,...
తల్లి పాలు బిడ్డకు మొదటి టీకాతో సమానంరోగనిరోధక శక్తి పెంచి బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుందిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు, తల్లికి ఇద్దరికీ ఉపయోగండబ్బా పాలు వద్దు తల్లి పాలు ముద్దు మన నినాదం...
హైదరాబాద్ మాదాపూర్ లో కలకలం రేగింది. ఇస్మాయిల్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఈ రోజు ఉదయం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయినవి....
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ శాఖలు విద్యుత్ బకాయిలు ఎగ్గొడుతున్నాయి. నాలుగు ప్రభుత్వ శాఖలు కలిపి ఏకంగా రూ.17వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. సామాన్య ప్రజల నుంచి వెంటపడి బిల్లులు వసూలు...
శుక్రవారం మధ్యాహంనం సడెన్గా ఆకాశం మబ్బులు పట్టి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నగరంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశంలో దట్టమైన...
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం భారీగా ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు చేపట్టారు. ఇప్పటికే ఎన్ని ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా తాజాగా మరో అతి పెద్ద ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. గచ్చిబౌలిలో...
వర్షాల కారణం గా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెల్సిందే. అందుకే ఆర్టీసీ వాళ్లు ఒక మంచి ఆలోచన చేశారు అది మహిళలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్...
హైదరాబాద్ లో మూసీ నదీ ఉద్ధృతంగా ప్రవహిస్తు ఉండటంతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. రాజేంద్రనగర్ లోని ఈసీ వాగులో చిక్కుకున్న యువకుడ్ని ట్రాఫిక్ పోలీసులు రక్షించారు.హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈసీ...
అమీర్ పేట్ గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
ప్రజల లో...
పాకిస్థాన్కు చెందిన 13 ఏళ్ల బాలిక, అరుదైన కండరాల రొటేటరీ పరిస్థితితో బాధపడుతూ, భారతదేశంలో విజయవంతమైన శస్త్రచికిత్స చేయించుకుంది మరియు ఆమె సాధారణ జీవితానికి తిరిగి వచ్చింది, ఢిల్లీలోని ఈ వైద్యుడికి ధన్యవాదాలు....
డాగ్ పార్క్ గచ్చిబౌలి లో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో దళిత బంధు ద్వారా 9 డాగ్ గ్రూమింగ్ మొబైల్ వాహనాలను లబ్ధిదారులకు అందించిన రాష్ట్ర, ఆర్ధిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి...