కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగంలో డ్రోన్ల కోసం కేటాయించిన రూ.500 కోట్లు కేటాయించారు. ఈ నిధులు రాష్ట్రానికి మార్చి 31, 2023 నాటికి అందనున్నాయి. ఈ సందర్భంగా రైతులకు సబ్బిడీలో...
తెలుగు రాష్ట్రాల్లో రుణ యాప్ల వేధింపులు ఆగడం లేదు. మనిషి చనిపోయినా సరే ఆగని రుణ యాప్ల వేధింపులు. ఇటీవల కాలంలో ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలోనే...
అతివేగం తో తల్లిదండ్రులకి బాదని మిగిలిచి వెళ్లిపోయాడు.శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత కొడుకు దినేష్రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా...
తెలంగాణలో భారీ వర్షాలు తీసుకొచ్చిన వరద కష్టాలు కాస్త తొలగినా ఆ వరదలు మోసుకొచ్చిన బురద క్లీన్ చేస్తుంటే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. వరదలతో పాటు విషసర్పాలు నివాస ప్రాంతాల్లోకి కొట్టుకొచ్చాయి. అవి...
కొద్దిరోజులుగా ఏపీలో చెదురుమదరుగా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావణశాఖ హెచ్చరించింది. కృష్ణా, గోదావరి నదులకు వరదపోటు. ఒడిశా తీరంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ...
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కేసు నమోదు కాలేదు. ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నది. మంకీ పాక్స్ లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు డీఎంఈ, టీవీవీపీ...
దేశ వ్యాప్తంగా నిన్న మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్-2022 నిర్వహించారు. అయితే కేరళలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థినుల పట్ల అక్కడున్న సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు.
కేరళాలోని కొల్లంలో దారుణం చోటు చేసుకుంది. నీట్...
జిల్లా కలెక్టరేట్లో పని చేస్తున్న సెక్యూరిటీగార్డు మైనర్ బాలికను లోబర్చుకొని పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … కామారెడ్డి జిల్లా కేంద్రంలోని...
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో సోమవారం ఉదయం బస్సు నర్మదా నదిలో పడిపోవడంతో కనీసం 13 మంది మరణించారు మరియు పలువురు గాయపడ్డారు. మహారాష్ట్ర రోడ్వేస్ బస్సు ఇండోర్ నుంచి పూణె వెళ్తుండగా ప్రమాదం...
చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసేంతవరకు వస్తున్నాయి. ఈ రోజుల్లో జీన్స్ వేసుకోవడం తప్పుగా భావించిన భర్త వల్ల తానే ప్రాణలే కోల్పోయాడు ఆ సంఘంటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.జార్ఖండ్లోని జమ్తారాలో పెళ్లయిన...
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలెర్జ్ జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, కరీంనగర్, భూపాలపల్లి,...
తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత పాల్గొన్నారు. అమ్మవారికి కవిత బంగారు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు...