end
=
Tuesday, July 1, 2025
Homeవార్తలు

వార్తలు

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ కేసు దర్యాప్తు

కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ హాస్పిటల్‌ను విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటు చేసింది విధితమే. అయితే ఆ భవనం ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు...

పాటల విత్తనాలను చల్లిపోయాడు

నివాళి వంగపండు గురించి రాయడం అంటే నా బాల్యాన్ని నేను తడుముకోవడమే. నా జ్ఞాపకాలు గూడు కట్టుకునే ప్రాయానికి ఊర్లోకి పరిగెత్తుకొచ్చిన పాట వంగపండు. అది మా బాల్యంతో ఆడుకుంది. మమ్మల్ని ‘జీపీ వత్తింది...

త్రాగడం–పుచ్చుకోవడం

సాహిత్య మరమరాలు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ చిన్నతనంలో ఓసారి మిత్రులతో కలిసి దగ్గరలో ఉన్న చెరకు తోట చూడ్డానికి వెళ్లారు. ఆ రోజుల్లో తోటల్లోనే చెరకు పానకాన్ని కాచి, బెల్లం అమ్ముతుండేవారు. ఆ తోటకు...

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 248 మంది లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రూ2.48 కోట్లు విలువైన చెక్కులను భక్తరామదాసు కళాక్షేత్రంలో...

బ్యాగు కలకలం.. శాలిబండలో భయాందోళన

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో ఓ బ్యాగు కాసేపు కలకలం సృష్టించింది. స్థానిక గౌతం స్కూల్‌ సమీపంలో స్థానికులు అనుమానాస్పదరీతిలో ఉన్న బ్యాగును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు...

అరకులో ఆగస్టు 7 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

విశాఖ : కరోనా ఎఫెక్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకుపై పడింది.14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. అరకు లోయలో ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ...

సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు

హైదరాబాద్‌ : అఖిల భారత సివిల్‌ సర్విసెస్‌ పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఉత్తమ ప్రతిభను చూపిన తెలంగాణ తేజాలు సివిల్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల...

ఐటీ నిపుణులకు మరో షాక్

మరో ఆర్డర్ పై ట్రంప్ సంతకంఫెడరల్  ఏజెన్సీలకు చెక్అమెరికా నిపుణులకే ఉద్యోగాలు వాషింగ్టన్ : భారతీయ ఐటీ నిపుణులకు షాకిచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఏజెన్సీలు విదేశీయులు ప్రధానంగా హెచ్1బీ వీసా హోల్డర్ల నియామకాలను నిరోధించే...

అత‌నికి ల‌క్ ల‌క్క‌లా అతుక్కుంది

టాంజానియా: రెండు అరుదైన రాళ్ల‌తో రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడైపోయిన టాంజానియా వ్య‌క్తి సనెన్యూ లైజ‌ర్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. గ‌నులు త‌వ్వే ప‌ని చేసుకుంటూ పొట్ట పోషించుకునే అత‌నికి ఓ రోజు రెండు...

రాజకీయ మ్యాప్‌తో పాక్‌ కుటిలనీతి

ఇస్లామాబాద్‌ :పాకిస్తాన్‌ మరోసారి తన దుర్నీతిని ప్రదర్శించింది. జమ్ము, కశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలనూ తమ భూభాగాలుగా పేర్కొంటూ నూతన రాజకీయ మ్యాప్‌కు పాక్‌ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను...

మెట్రో రైళ్ల ప్రారంభంపై త్వరలో నిర్ణయం

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన  మెట్రో రైళ్లు తిరిగి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి జిమ్ లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూను కూడా కేంద్రం...

జాన్‌ హ్యూమ్‌ మృతికి దలైలామా సంతాపం

ధర్మశాల : ఉత్తర ఐర్లాండ్‌ రాజకీయవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జాన్ హ్యూమ్ మృతికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రభోదకుడు దలైలామా మంగళవారం సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -