పదో తరగతి ఫలితాలను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించింది. ఈ సారి గ్రేడ్కు బదులుగా సబ్జెక్టుల వారిగా పూర్తి మార్కులను ప్రకటించనున్నారు. విజయవాడలో శనివారం ఉదయం 11 గంటలకు...
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పిజీ సిలిండర్పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది. గురువారం ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ మీడియాకు వెల్లడించారు. కేవలం ప్రధానమంత్రి...
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల వచ్చే 3 రోజులు తెలంగాణ, ఏపీలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ 3 రోజుల్లో...
అమెరికాలోని టెక్సాస్లో ఘోరం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 18 మంది చిన్నారులతోపాటు మరో ముగ్గురు మంది మృతిచెందారు. మెక్సికన్ లోని ఉవాల్డే పట్టణంలో...
కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న వేళ దేశంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. విదేశాలలో పర్యటన చేసిన వ్యక్తులకు మంకీపాక్స్ సోకడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దేశంలో 80కి పైగా మంకీపాక్స్ కేసులు...
పెళ్లయిన కొన్ని గంటలకే నవవధువు విషయం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పట్టణానికి చెందిన గుజ్జుల పద్మ పెద్ద కుమార్తె లక్ష్మీ (19)కు...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శనివారం హైదరాబాద్లో పర్యటించనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామంతాపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ను అమిత్షా ఈ రోజు ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే...
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 27 మంది మంటలకు ఆహుతి కాగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశరాజధాని ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో నాలుగు అంతస్తుల గల వాణిజ్య...
పాత కక్షల కారణంగా అన్నాదమ్ములిద్దరిని వెంబడించి కాల్పులు జరిపారు ముగ్గురు దుండగులు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి జరిగింది. ఢిల్లీలోని సుభాష్నగర్లో అన్నాదమ్ములు ఇద్దరు కారులో వెళ్తున్నారు. అకస్మాత్తుగా ముగ్గురు...
190 కోట్ల వ్యాక్సినేషన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు రోజుకు 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య...
రోడ్డుదాటుతున్న జింకను కారు ఢీకొనడంతో జింక మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్వైపు నుండి శంషాబాద్ వైపు అతివేగంగా దూసుకొస్తున్న...