end
=
Sunday, March 22, 2026
Homeవార్తలు

వార్తలు

విద్యుత్‌ ఛార్జీల పెంపు

Amaravathi : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల మోత మోగింది. కరెంటు ఛార్జీలను పెంచుతూ విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఆగస్టు నుండి అమలులోకి రానున్నాయి. యూనిట్ల వారిగా పెరిగిన...

అమ్మాయిలతో సర్పంచ్‌ తందనాలు

Araku : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన గ్రామ సర్పంచ్‌ అమ్మాయిలతో స్టేజ్‌ డ్యాన్స్‌లు చేస్తూ ప్రజల కంట చిక్కాడు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ధుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన...

నటుడు మంచు మనోజ్‌కు ఫైన్‌

కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ తొలగింపు తెలుగు నటుడు మంచు మనోజ్‌ కారుకు ట్రాఫిక్‌ పోలీసులు ఛలానా విధించారు. వాహనాల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ను తొలగించాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసులు...

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ ఆత్మహత్య

ఆర్థిక ఇ్బందులతో సతమతంవిషపు గుళికలు మింగిన భాస్కర్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడిపత్రి పురపాలకంలో జరిగింది. 14వ వార్డు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ భాస్కర్‌రెడ్డి(52) ఆర్థిక...

ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించని అల్లు అర్జున్‌

ట్రాఫిక్‌ ర్సూల్‌కు, వాహనచట్టాలకు విరుద్దంగా కారు అద్దాలకు నల్లటి స్ర్కీన్‌ను అతికించరాదని గత రెండు వారాలుగా హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంతటివారైనా, ఎంత పెద్ద విఐపీ అయినా, సినిమాతారలైనా,...

మళ్లీ పెట్రో మంట, ఆగని ధరలు

మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా చమురు సంస్థలు ఆదివారం నాడు లీటర్‌ పట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశంలో లీటరు పెట్రోల్‌పై...

యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో ఘటన హైదరాబాద్‌ నగరంలోని జిల్లెలగూడలో దారుణం జరిగింది. ఆటోలో వెళ్తున్న యువతిపై అటో డ్రైవర్‌తో సహా అతని ఇద్దరు స్నేహితులు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. కోఠి నుండి జూబ్లీహిల్స్‌ వెళ్లడానికి ఓ...

జూన్‌ 12న TS TET

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) జూన్‌ 12న నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లను మార్చి 26 నుండి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది....

కొవిడ్‌ నిబంధనలు పూర్తిగా ఎత్తివేత

మార్చి 31 నుండి అన్ని రకాల కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిముఖానికి మాస్కు, భౌతికదూరం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ భారతదేశంలో తగ్గుముఖం పడుతుండడంతో కోవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని...

అగ్నిప్రమాదం దురదృష్టకరం: సీఎం కేసీఆర్‌

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారంమృతదేహాలు స్వస్థాలకు చేర్చేందుకు సీఎస్‌కు ఆదేశం సికిందరాబాద్‌ బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన చాలా దురదృష్టకరమని విచారం...

అక్కపై మరిగే నూనె పోసిన చెల్లి

కామారెడ్డిలోని అశోక్‌నగర్‌లో ఘటన ఓ వ్యక్తితో అక్కా చెల్లెళ్లకు ఉన్న పరిచయం అక్కను హత్యాయత్నం చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో జరిగింది. సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం … కామారెడ్డికి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -