జాతీయస్థాయిలో కబడ్డీ లో గోల్డ్ మెడల్ సాధించిన గిరిజన ముద్దుబిడ్డ లాకావత్ స్వప్నను స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సన్మానించారు. ఇటీవల నేపాల్ లో జరిగిన కబడ్డీ పోటీలో భారతదేశానికి బంగారు పతకం సాధించిన...
2000 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన మిస్సైల్ఫోటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
భారీ క్షిపణుల పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న ఉత్తర కొరియా మరోసారి అతిపెద్ద బాలిస్టిక్ మిసైల్ను పరీక్షించిన ఫోటోలను ఉత్తర కొరియా ప్రభుత్వం...
ఫిబ్రవరి 1 నుండి అన్ని విద్యా సంస్థలు ఓపెన్
ఫిబ్రవరి 1 నుండి తెలంగాణలో విద్యా సంస్థలన్నింటినీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం, విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశాలు...
రూ.2 కోట్ల విలువ అంచనా
ఎండు గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రూ.2 కోట్ల విలువైన వెయి్య కిలోల ఎండు గజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు...
నేడు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే కవాతు లో పాల్గొననున్న విద్యార్థిఅభినందించిన పలువురు ప్రముఖులు
ఖమ్మమం : విద్యార్థులు ఎన్నుకున్న లక్ష్యానికి పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఆ నిరుపేద విద్యార్థిని. తండ్రి...
Minister Harishrao | వనపర్తి : సీఎం కేసీఆర్ విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టిపెట్టారని మంత్రి హరీశ్రావు అన్నారు. వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్లో 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవ...
ఒమిక్రాన్ వైరస్ విజృంభనరెండు రోజుల్లో విద్యాశాఖ ప్రకటన
తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుండడంతో ప్రతీ రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇదేగాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా తీవ్రంగా వ్యాప్తి...
ఉద్యోగం రాలేదని తీవ్రమనస్థాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాధాకర సంఘటన దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బిర్లా శ్రీకాంత్ గత కొన్ని రోజులుగా కానిస్టేబుల్ ఉద్యోగం...
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నాడు కొత్తంగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 62కు చేరింది....
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిపై కఠిన నిబంధనలుతెలంగాణ రాష్ర్ట హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
ప్రపంచమంతా కరోనాతో పడిన కష్టాలు మరిచిపోకముందే మళ్లీ కొత్త వైరస్ ఒమిక్రాన్ గురించి విని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో...
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) గవర్నర్గా శక్తికాంతదాస్ మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్10తో గవర్నర్గా ఆయన పదవీకాలం...
బస్సు లోయలోపడి 8 మంది దుర్మరణం చెందారు. ఈ బాధాకర సంఘటన జమ్మూకశ్మీర్లో జరిగింది. ధాత్రి నుండి దోదాకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు...