హైదరాబాద్ విద్యార్థినికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగం
అక్షరాల 2 కోట్ల వార్షిక వేతనం. అంటే నెలకు 16 లక్షలకు పైమాటే. అదికూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీలో అందులోనూ అమెరికాలోని ప్రధాన...
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కతో భేటితెలంగాణ రాష్ర్ట పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చ‘ప్రత్యేక తెలంగాణ లక్ష్యం’ కోసం కలసి పోరాటం చేద్దామన్న భట్టికాంగ్రెస్లో చేరాలని ఆహ్వానంఈటెల సానుకూల స్పందన, సందర్భం కోసం ఎదురుచూపు
టీఆర్ఎస్...
తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి
తెలంగాణలో రేపటి నుండి అంటే మే 12 నుండి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఏదైనా ఊరికి వెళ్లాలన్నా, పెళ్లిళ్లు, మరే ఇతర వ్యక్తిగత కారణాల వల్ల...
తెలంగాణలో మే 12 నుండి మే 22 వరకు లాక్డౌన్ఉదయం 6 గంటల నుండి 10 వరకు మాత్రమే అనుమతి
తెలంగాణ రాష్ర్టంలో కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మే...
భారతదేశంలో చిక్కుకుపోయిన ఆస్ర్టేలియావాసులుప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ అనుమతిలేదుసిడ్నీ కోర్టు స్పష్టీకరణ
ప్రస్తుతం భారతదేశం కోవిడ్ కోరల్లో చిక్కుకొని పోయింది. ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. అంతర్జాతీయంగా ప్రయాణాలు నిలిచిపోయాయి. ఎందరో విదేశీయులు మనదేశంలోని ముంబై,...
ఏపీ ప్రభుత్వం నిర్ణయంవిద్యార్థుల ఆరోగ్యమే మొదటి ప్రాధాన్యతవిద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా విద్యార్థుల క్షేమాన్ని పరిగిణలోకి తీసుకొని ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట...
సంక్షోభంలో మానవ జాతి ఉనికికరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం తగదువ్యాక్సిన్ వేయించుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేవిద్యార్థుల చదువులు, ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి?
ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పట్ల ఇంకా చాలా మంది...
- మహారాష్ర్టలో తగ్గని కరోనా కేసులు
మహారాష్ర్టలో కరోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ 21 నుండి మే 1 వరకు బ్రేక్ ది చెయిన్ నినాదంతో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. అయితే...
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రయాణీకులు కరువు
డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్ !
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోరకంగా...
ఆర్టీసి బస్సు భీభత్సం సృష్టించడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి కర్నాల వీధిలో జరిగింది. ఆర్టీసి బస్సు అదుపు తప్పి జనాలపై దూసుకెళ్లింది. దీంతో ఓమహిళ మృతి...
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చుహైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడి
వచ్చే నాలుగైదు రోజుల్లో తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు నుండి కర్ణాటక వరకు...
అకాల వర్షం, ఆపై పిడుగులు, ఉరుములు. సూర్యాపేట జిల్లాలో రైతుపై పిడుగుపడి మృతి చెందాడు. ఈ ఘటన చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం ఆవాసం రోళ్ల బండ తండాలో జరిగింది. రైతు దరావత్...