end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

ప్రాణాలు తీసిన సెల్ ఫోన్ ఛార్జింగ్

-కరెంట్ షాక్ తో మృతి చెందిన మహిళ… ఆందోల్: సెల్ ఫోన్ ఛార్జర్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గం మండలం అప్పాజీ పల్లికి చెందిన...

హైదరాబాద్‌లో వర్షం…

కర్ణాటక, మహారాష్ర్టలలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుండే వాతావరణంలో మార్పులు కనబడ్డాయి. పొగమంచుతో ఓ మాదిరి ముసురు కమ్ముకొని...

ఫిబ్రవరి 10 వరకు అవకాశం

హైదరాబాద్‌: ఎస్సీ కార్పోరేషన్‌ రుణాల దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఎస్సీ కార్పోరేషన్‌ రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ ఇవాళ్టి(జనవరి 31)తో ముగుస్తుండగా.. తాజాగా ఈ గడువును...

అగ్రరాజ్యంపై షియోమి కేసు

వాషింగ్టన్: చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టరాదంటూ అమెరికా ప్రభుత్వం విధించిన నిషేధంపై చైనా సంస్థ షియోమి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అమెరికా ప్రభుత్వంపైనే కేసు వేసింది. ప్రభుత్వం ఈ...

రైతుల నుంచి దాడిని ఊహించలేకపోయాం..

అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు, రిటైర్డ్ అధికారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్తతలపై వారంతా...

ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై నోటీసులు

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ సర్కారు నోటీసులిచ్చింది. ఎన్నికల కమిషనర్‌పై ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. వివరాలు చూస్తే.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై...

SEC విపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ: స్టేట్‌ ఎలెక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమర్‌ ప్రతిపక్షమైన టీడీపీకి, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఓ ప్రభుత్వ అధికారి ఇలా...

రాజాసింగ్‌కు జైలు శిక్ష..

హైదరాబాద్‌: బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి సెషన్స్‌ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీఫ్‌ ఫెస్టివల్‌ ఘటనలో...

రాజధాని నగరంలో భారీ పేలుడు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది. పేలుడు దాటికి మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. గణతంత్ర దినోత్సవ బీటింగ్‌ రిట్రీట్‌కు కిలోమీటర్...

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 1 నుంచి 20 వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12...

రామ మందిర శకటానికే ప్రథమ పురస్కారం

న్యూఢిల్లీ: జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజధాని నగరంలో కవాతులో ప్రదర్శించిన శకటాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శకటానికి ప్రథమ పురస్కారం లభించింది. అయోధ్య రామమందిర నమూనాతో పాటు ఆ నగర...

ఫిబ్రవరి 1 నుంచి మెడికల్‌ కాలేజీలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ధృవీకరించింది. అన్ని అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) కాలేజీలను...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -