end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంది

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పారు. సరైన మద్దతు ధరతో రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. నిన్న...

రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులకు గానూ ప్రస్తుతం 3,00,178 మంది( అంటే 61 శాతం) మాత్రమే ఉద్యోగాల్లో...

ఆయన సేవలు చిరస్మరణీయం: ప్రధాని

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి బ్రిటీషర్లతో పోరాడిన మహానేతల్లో ఒకరు లాలా లజపతిరాయ్‌. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు....

తమ్ముడికి అండగా ‘అన్నయ్య’

జనసేన కార్యకర్తలకు, లీడర్లకు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌ జోష్‌ ఇచ్చే న్యూస్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పార్టీకి సంబంధించి పలు ఆసక్తికర...

సర్పంచ్‌కు పోటీ చేస్తున్నారా.. ఈ అర్హతలు ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీకి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు అనుకూలంగా మారినచోట ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు ఇలా ఉన్నాయి. నామినేషన్‌ పరిశీలన...

నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తు..

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొత్తు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితికి వారే కారణమని విజయసాయి ఆరోపించారు. స్థానిక...

రైతులకు, జవాన్లకు సెల్యూట్ చేసే సమయమిది

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఢిల్లీ : దేశంలోని ప్రతి భారతీయుడు అన్నం పెట్టే రైతన్నకు సెల్యూట్‌ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. 72వ రిపబ్లిక్‌ డే దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన జాతిని...

దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'భారత ప్రజలందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు....

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 72వ గణతంత్ర వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం...

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

హాజరైన సీఎం, మంత్రులు విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌...

ఏపీలో 9 మంది అధికారుల బదిలీలు

విజయవాడ: తొమ్మిది మంది అధికారులను బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కోరారు. అలాగే సీఎస్ ఆదిత్యనాథ్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి ఆయన లేఖ పంపారు....

ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త

హైదరాబాద్‌: ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త వెల్లడించనున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలకు పరిష్కారానికి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -