న్యూఢిల్లీ: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్
అమరావతి: దివీస్ కర్మాగారంతో పరిసర గ్రామాల్లోని గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు....
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీ మంజూరయింది. కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. కాలేజీ మంజూరు పత్రాలను అధికారులు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి...
సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఆరుగాలం శ్రమ పడి పంట పండించిన రైతన్నకు మేలు జరిగేలా గిట్టుబాటు ధర కల్పించి, వారి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇవాళ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిలిపేయాలని కోరుతూ సుప్రీం కోర్టును జగన్ సర్కార్ ఆశ్రయించిన...
ప్రధాని నరేంద్ర మోదీ
కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ ధైర్య సాహసాలకు ప్రేరణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఆయన కోల్కతాలో125వ జయంతి సందర్భంగా జరిగిన 'పరాక్రమ దివస్' వేడుకల్లో...
తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు వీటిపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది. ఆ పథకాలకు సంబంధించి ప్రజలను ఇబ్బందులకు...
బెంగళూరు: అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత చెలికత్తె.. శశికళ ఆరోగ్యం విషమించించినట్లు తెలుస్తోంది. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ...
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా నిన్నట్నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ, ప్రధాని మోదీ టీకా ఎప్పుడు తీసుకుంటారనే చర్చ దేశ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. ప్రభుత్వం ముందే చెప్పినట్లు మొదట ఆరోగ్య...
ప్రకాశం జిల్లా: సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన ఓ జనసేన కార్యకర్తపై వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'ఒళ్లు దగ్గర పెట్టుకో.. ఎమ్మెల్యేపై గౌరవం కూడా లేదా.. పొద్దున కూడా కారు...
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. దీంతో వివిధ జాతులకు చెందిన వేలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా చికెన్ ఉత్పత్తి చేసే కోళ్లు.. విచ్చలవిడిగా చచ్చిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ...
రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం బయోమెట్రిక్ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా, ఈ విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఓటీపీ పద్దతిని పకడ్బందీగా...