end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

ఏపీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు సహా.. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్‌ సీఎం...

పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్దం

హైదరాబాద్: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి దిగుతానని ప్రముఖ నటి, రాజకీయ నేత విజయశాంతి అన్నారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన రాజకీయ...

చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

నందిగామ: మండల కేంద్రంలోని అంబాపురం చెరువులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి లోతు గుర్తించక చెరువులో మునిగి మృత్యువాత పడ్డాడు. వివరాలు చూస్తే.. గోదా కృష్ణయ్య (వయస్సు 38) నందిగామ నివాసి. ఆదివారం...

విద్యుత్ అంతరాయానికి చింతిస్తున్నాం

హైదర్‌నగర్ ఏఈ సక్రు నాయక్ శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలో గల హైదర్ నగర్ సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల వల్ల విద్యుత్ అంతరాయానికి చింతిస్తున్నామన్నారు ఏఈ సక్రు నాయక్‌. ఈ రోజు ఉదయం...

ఏపీలో న్యూ ఇయర్‌ వేడుకలు నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం విధించింది. రాష్ట్రంలో డిసెంబర్‌ 31, జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు రద్దు చేసింది....

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడి దుర్మరణం

షికాగో: పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నగర యువకుడు.. పార్ట్ టైం జాబ్‌(క్యాబ్‌ డ్రైవింగ్‌) చేస్తూ ప్రమాదావశాత్తు మరణించాడు. వివరాలు చూస్తే.. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు...

కొత్త ఏడాదిలో పాదయాత్ర చేపట్టనున్న కాంగ్రెస్‌..!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టనుంది. కొత్త సంవత్సరంలో మహా పాదయాత్ర చేపట్టే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి పార్టీ నేతలు పాదయాత్రనే సెంటిమెంటుగా భావిస్తున్నట్లు కాంగ్రెస్‌...

పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీష్‌

సిద్దిపేట: రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీష్‌ రావు పేదలపాలిట పెన్నిధి అయ్యాడు. ఆయన నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే స్పందించే హరీష్‌.. పదేళ్ల క్రితం అకాల వర్షాలకు ఓ నిరుపేద కుటుంబం...

కాంగ్రెస్‌కు శుభవార్త..

న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ శ్రేణులకు సంతోషం కలిగించే మాట చెప్పారు. తాను పార్టీ చెప్పినట్లుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీ సీనియర్లతో...

రైతుబంధు రావట్లేదా..?

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం 'రైతుబంధు' పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఏవైనా సాంకేతిక కారణాలు, ఇతరాత్ర కారణాలేమైనా ఉండి ఇప్పటివరకు రైతుబంధు అందనివారికి...

ఏడుగురి ప్రాణాలు కాపాడిన రెండేళ్ల చిన్నారి

సూరత్: గుజరాత్‌లో రెండున్నరేళ్ల బాలుడు ఏడుగురి ప్రాణాలను కాపాడాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూరత్ నగరంలో జాష్ ఓజా అనే రెండున్నరేళ్ల పిల్లోడు డిసెంబర్ 9న ఇంట్లోని బాల్కని నుంచి కింద పడిపోయాడు....

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం ముఖ్య నిర్ణయం

హైదరాబాద్‌: భూ రిజిష్ట్రేషన్లలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు -...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -