end
=
Tuesday, March 24, 2026
Homeవార్తలు

వార్తలు

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం తథ్యం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం లాంఛనమేనని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. కూకట్‌పల్లి 121 డివిజన్ పార్టీ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణకు మద్దతు తెలుపుతూ దీనబంధు కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్ఆ...

అందుకే కాంగ్రెస్‌ ఓడిపోతోంది..

న్యూఢిల్లీ: కొన్ని శతాబ్దాల పాటు దేశాన్ని, దాదాపు అన్ని రాష్ర్టాలను పాలించిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌. ఇటీవల ఆ పార్టీ రాన్రాను అన్ని కేంద్రంతో పాటు మిగితా రాష్ట్రాల్లో పట్టు కోల్పోతోంది. ఇటీవల...

ఎంఐఎం బెంగాల్‌లోనూ పోటీ చేయనుందా?

ఏఐఎంఐఎం పార్టీ దేశంలో క్రమంగా తమ ఉనికిని చాటుకుంటోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ప్రారంభమైన ఎంఐఎం ప్రస్థానం.. క్రమంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ నాయకత్వ బలం ఇందుకు అదనపు...

ప్రభుత్వ చొరవతోనే నగరానికి బ్రాండ్‌ ఇమేజ్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతోనే హైదరాబాద్‌ మహానగరానికి బ్రాండ్ ఇమేజ్‌ వచ్చినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. ఒక్క రోజులో హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌...

వరదసాయమే ప్రధాన ఎజెండా..!

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని ప్రణాళికలను అమలు చేసి విజయాన్ని దక్కించుకునేందుకు అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల...

విషమించిన అస్సాం మాజీ సీఎం ఆరోగ్యం

గువాహటి : అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తరుణ్‌ గొగోయ్‌ ఆరోగ్యం మరింత విషమించింది. కరోనాను నుంచి కోలుకున్న ఆయన.. తదనంతరం పలు ఆరోగ్య సమస్యలతో గువాహటి మెడికల్‌ కాలేజ్‌...

కోటికి చేరువలో కోవిద్‌ కేసులు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య దాదాపు కోటికి చేరింది. గడిచిన 24 గంటల్లో45,209 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ కేసులతో కలుపుకొని ప్రస్తుతానికి కోవిడ్‌ కేసుల సంఖ్య 90,95,807కు చేరుకుంది. ఇందులో40,962 మంది...

సోనూసూద్‌ను సత్కరించిన తనికెళ్ల..

ఇండియన్‌ విలక్షణ నటుడు సోనూసూద్‌ను టాలీవుడ్‌ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఘనంగా సన్మానించారు. ఈ అరుదైన ఘటన మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్‌ సెట్లో జరిగింది. ఈ...

జనసేనానిపై బాల్కసుమన్‌ తీవ్ర విమర్శలు

జనసేన అధినేత, ప్రముఖ నటులు పవన్‌ కళ్యాణ్‌ను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్రంగా విమర్శించారు. జనసేన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. ఇక ఆ పార్టీ అధినేత...

డ్సగ్స్‌ కేసులో హాస్యనటి అరెస్ట్‌

మాదకద్రవ్యాల వినియోగం(డ్రగ్స్‌) కేసులో మరో యాక్ట్రెస్‌ అరెస్టయింది. హాస్యనటి భారతీ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని ఆమె నివాసం, కార్యాలయాల్లో ఎన్‌సీబీ దాడులు చేయగా.. 86.5 గ్రాముల గంజాయి లభ్యమయింది....

అమ్మను గౌరవించిన ‘వాసవిక్లబ్‌’

సంగారెడ్డి: బహిరంగ ప్రదేశాల్లో పసి పిల్లలకు పాలిచ్చే తల్లుల బాధ వర్ణనాతీతం. చిన్న పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం బస్టాండ్ లో ప్రత్యేక గదులను ఏర్పాటుకు వాసవి క్లబ్ ముందుకొచ్చింది. సంగారెడ్డి పట్టణం...

నన్ను అరెస్ట్‌ చేస్తారా..

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయి మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడంపై తనను ప్రశ్నిస్తున్న వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియాతో శనివారం మాట్లాడిన ఆయన.. భాగ్యలక్ష్మి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -