end
=
Tuesday, March 24, 2026
Homeవార్తలు

వార్తలు

రెండు బైకులు ఢీ; ముగ్గురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తాళికట్టనివ్వని నవ వధువు రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురగా వస్తూ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం...

తాళికట్టనివ్వని నవ వధువు

యూకో బ్యాంకులో ఉద్యోగాలు పెళ్లికి ఇరువురు తరపున బంధువులు హాజరయ్యారు. బ్రహ్మాండంగా పెళ్లి వేడుక జరగుతోంది. వేద మంత్రాల మధ్య చక్కని వాతావరణం నెలకొనిఉంది. అందరు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఒక్క నిమిషంలో పెళ్లి...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, కానిస్టేబుల్‌

బోధన్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులురియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని లంచం డిమాండ్‌ చేసిన పోలీసులు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి మరో వ్యక్తికి మధ్య భూ వివాదంలో పోలీసులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులుకు...

కేంద్రమిచ్చిందెంత..

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెంత.. గోరంత అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో మంత్రి హరీష్‌రావు టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని...

బెంగాల్‌లో పర్యటించనున్న అమిత్‌షా

నెయ్యితో ఎన్ని లాభాలో.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చే నెల 5 న బెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఆ రోజు బీజేపీ జాతీయ...

దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురబోతోంది: రాజాసింగ్‌

దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరబోంతోందని ఘోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పునరుద్ఘాటించారు. దుబ్బాక ఉప ఎన్నిక పొలిటికల్ హీట్‌ను పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీల ప్రధాన నేతలంతా దుబ్బాకకు చేరుకుని ప్రచారం...

క్యాబినెట్‌ స్పెల్లింగ్‌ రానోడు సీఎంను దూషిస్తాడా..

-కేంద్ర మంత్రి అశ్విని చౌబే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తొలివిడత ఎన్నికలు జరగ్గా.. పూర్తి స్థాయి ఎన్నికలు జరిగబోతున్నాయి. ఈ సందర్భంలో ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌పై...

జనగాంలో పర్యటించనున్న సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు జనగాం జిల్లా కొడకండ్ల మండలంలో పర్యటించన్నారు. శనివారం పర్యటనలో భాగంగా కేసీఆర్‌ కొడకండ్ల గ్రామంలో గంటపాటు ఉండనున్నారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి...

ఏడాదిలోపే అందుబాటులోకి న్యూ సెక్రెటరియట్‌

తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నూతన సచివాలయం ఏడాదిలోగా అందుబాటులోకిరానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టనున్న ఈ భవనం నిర్మాణ పనుల తొలి అంకం గురువారం పూర్తయింది. సుమారు 25 ఎకరాల నికర విస్తీర్ణంలో...

మహారాష్ట్రను ఎన్సీపీ ఏలుతోంది..

-రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మహారాష్ట్ర సర్కారుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అని చంద్రకాంత్...

ధరణి.. ఓ సంచలనం: మెదక్ కలెక్టర్

తూప్రాన్: రాష్ట్ర రైతాంగం శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ వెబ్ ను ప్రారంభించిందని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ లో గురువారం తూప్రాన్...

బాధితులను ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం..

-టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్, శ్రీరామ్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా.. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -