end
=
Wednesday, March 25, 2026
Homeవార్తలు

వార్తలు

ఇద్దరూ.. ఇద్దరే: ఉత్తమ్‌కుమార్‌

స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇద్దరూ.. ఇద్దరేననీ, తోడుదొంగలని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు....

స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కోవిడ్‌...

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌: ప్రధాని

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. ప్రధాని మోది...

ధరణి పోర్టల్ షురూ..

ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఎస్పీ సంచలన నిర్ణయం.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ ఇవాళ షురూ అయింది. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి వెబ్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అధికారికంగా...

గ్రామాల ఆభివృద్ధే లక్ష్యం…ఎమ్మెల్యే ఆరూరి

గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని ముల్కలగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, పబ్లిక్...

బ్యాంకు దొంగల అరెస్ట్‌..

మెదక్ జిల్లాలో బ్యాంకుల్లో నిత్యం దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను టేక్మాల్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద...

బీఎస్పీకి ఎదురుదెబ్బ.. షాక్‌లో మాయావతి

ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బీఎస్‌పీ అధికార అభ్యర్థి అయిన రామ్జీ గౌతమ్‌కు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు...

బిహార్ ఎన్నికల సమయంలో హఠాత్పరిణామం

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇవాళ అసెంబ్లీ తొలివిడత ఎన్నికలు జరిగాయి. ఒకపక్క ఎన్నికలపోరు సాగుతున్నా.. మరో పక్క బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్‌...

సానియాపై రాజాసింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు..

కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ఘోషామహాల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్‌ జిల్లా దామగుండంలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఉందంటూ...

దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక అధికారి..

సానియాపై రాజాసింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు.. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నోట్ల కట్టల వ్యవహారం ఉప ఎన్నికకు ఊపుతెచ్చింది. రెండు...

తృటిలో తప్పిన 40 మంది ప్రయాణికుల ప్రాణాలు..

నందిగామ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పిటల్ దగ్గర మెట్రో బస్ ప్రయాణికుల ప్రాణాలు తృటిలో తప్పాయి. నందిగామ గ్రామానికి చెందిన గడ్డమీది నవీన్ అనే యువకుడు మద్యం మత్తులో పాత జాతీయ రహదారిపై...

పటాన్‌చెరులో దారుణ హత్య

భార్యే హత్య చేయించినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని అతిదారుణంగా, కిరాతకంగా హత్యచేసి కాల్వలో పడేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -