రూ. కోటి 12లక్షలు తీసుకుంటూ పట్టుబడినమెదక్ అడిషనల్ కలెక్టర్
రెవెన్యూ డిపార్టుమెంట్లో రోజుకో అధికారి బాగోతం వెలుగులోకి వస్తుంది. మొన్న రంగారెడ్డి జిల్లా కీసార మండలంలో తహసీల్దార్ నాగరాజు రూ. కోటి 10లక్షలు లంచం...
హైదరాబాద్ : రైతులకు భూమిపై పూర్తి భరోసా కల్పించడంతో పాటు పాలనా పరంగా ఇబ్బందులు లేకుండా హక్కు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్...
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో పెద్దపులి కొద్ది రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అడవులకు మేతకు వెళ్లిన పశువులపై తన పంజా విసురుతోంది. ఇప్పటికే భీమారం...
శాండిల్వుడ్ డ్రగ్ కేసు ఇప్పుడు సినీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సీసీబి పోలీసుల విచారణలో కన్నడ ప్రముఖుల పేర్లు బయటపడగా వారిని అరెస్టు చేశారు. తాజాగా నటి సంజనా ఇంట్లో సీసీబీ పోలీసులు సోదాలు...
తెలంగాణ పాలిసెట్(పాలిటెక్నిక్) పరీక్షా ఫలితాలను సెప్టెంబర్ 9న ప్రకటించేందుకు సాంకేతిక విద్యాశాఖ సిద్దమవుతోంది. అయితే దీనికి సబంధించిన వివరాలు ఇలావున్నాయి.
పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు
సెప్టెంబర్ 12 నుండి 17 వరకు - అభ్యర్థులు...
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతితుపాకుల శబ్దాలతో దద్దరిల్లిన చర్ల గిరిజన ప్రాంతం
పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులతో మరోసారి పరిసర ప్రాంత గిరిజన ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు...
జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోయ సురేష్(28), సిద్దన్నగౌడ్(30),...
తెలుగు సీనీ చరిత్రలో అత్యంత ప్రేక్షాదారణ పొందిన పౌరాణిక చిత్రం 'లవకుశ' అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాలో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు అనారోగ్య సమస్యతో సోమవారం మృతి చెందారు....
ఆంధ్రప్రదేశ్లో విద్యాలయాలకు ప్రభుత్వం అనుమతి
భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలో ప్రస్తుతం అన్లాక్ 4.0 నడుస్తోంది. ఇందులో భాగంగానే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రారంభిచాలని ఏపీ...
తెలంగాణ సీ.ఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం చేయడానికి ప్రభుత్వం కసర్తు ముమ్మరం చేసింది. అయితే గ్రామాల...
ఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు. ఈ ఘటన ఫ్రాన్స్లో జరిగింది. విషయంఏంటంటే ఫ్రాన్స్కు చెందిన 80 ఏళ్ల వృద్ధుని తలచుట్టూ ఒక ఈగ తిరుగుతూ ఆయనను విసిగించింది. అయితే దోమలను చంపే ఎలక్ర్టిక్...
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ప్రజల నిర్లక్ష్యం వల్లే పెరుగుతున్న పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు అన్ని దేశాలలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక...