end
=
Friday, December 26, 2025
Homeవార్తలు

వార్తలు

పశువుల మందపై పెద్దపులి పంజా

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మేతకు వెళ్లిన పశువులపై పులి పంజా విసురుతుందని,...

హాయ్‌ బావా… నేనంటే ఇష్టం లేదా!

పెళ్లైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకున్న యువతివరకట్న వేధింపులే కారణమంటున్న నవనీత తల్లిదండ్రులు 'హాయ్‌ బావా… నేనంటే నీకు ఇష్టం లేదు కదా! నాకంటే ముఖ్యమైన వాళ్లు నీకు వేరే ఉన్నారుగా! నాకు ప్రేమలో...

లక్ష్మీనరసింహస్వామి రథం దగ్గం

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం దగ్గమైంది. ఈ ఘటన శనివారం మధ్య రాత్రి జరిగినట్లు సమాచారం. షెడ్డులో ఉన్న రథానికి మంటలు అంటుకొని పూర్తిగా దగ్దమైంది. అయితే...

భారత పౌరులను అపహరించిన చైనా బలగాలు

గత కొన్ని రోజులుగా భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా సైన్యం దూకుడుకు భారత రక్షణ శాఖ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో వేటకు...

1727 కిలోల గంజాయి పట్టివేత

లారీ కంటైనర్‌లో అక్రమంగా గంజాయి తరలింపుఛేజ్‌ చేసి పట్టుకున్న పోలీసులురూ.8 కోట్ల విలువ గల గంజాయి భారీగా గంజాయిని తరలిస్తున్న కంటైనర్‌ ట్రక్కును మధ్యప్రదేశ్‌ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.8...

మాజీ సిఎం చంద్రబాబు కాన్వయ్‌కి ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనంకు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్‌ వస్తున్న నారా చంద్రబాబునాయుడి కాన్వాయ్‌ వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా...

నిండు గర్భవతిని చంపిన భర్త

అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు మానవత్వం మంటగలుస్తోంది. రోజు రోజుకు మనిషి కర్కషంగా తయారవుతున్నాడు. మహిళలు, ఆడ పిల్లలపై ఇంకా అఘాయిత్యాలు ఆగడం లేదు. కట్నం కోసం ఒక నిండు గర్భిణిని...

కరోనా బులిటెన్

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 2,511 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల 1,38,395లక్షలకు చేరింది. 1,04,603 మంది కరోనా నుంచి కొలుకోగా 32,915 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 11మంది...

మంత్రి హరీశ్‌రావుకు కరోనా

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటీవ్‌ వచ్చింది. 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంసెంబ్లీలో నిర్వహించిన టెస్టుల్లో పాజిటీవ్‌ అని తెలింది. ప్రస్తుతం తన ఆరోగ్యం...

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై రాష్ర్టం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటీఆర్‌ అధికారులు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్‌,...

చెన్నై – విజయవాడ విమాన సర్వీసు

కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ప్రయాణ సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్‌ ఇండియా 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ నుండి చెన్నైకు...

ప్రధాని మోడిని చంపేస్తాం !

N.I.Aకు బెదిరింపు ఈ మెయిల్‌ భారత ప్రధాని నరేంద్ర మోదిని చంపేస్తాం… అంటూ N.I.Aకు ఈ మెయిల్‌ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖకు పంపించనట్లు N.I.A అధికారులు ఓ జాతీయ ఛానల్‌కు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -