ఫేజ్ల వారిగా మెట్రో రైలు సర్వీసులుప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్ నింబంధనలు పాటించాలి
దేశవ్యాప్తంగా కరోనా అన్లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైల్ సర్వీసులను సెప్టెంబర్ 7 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక ఇది హైదరాబాద్...
బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి
చెన్నై: చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని,...
పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సమావేశం సీటి రూపురేఖలు మారిపోయాయి : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి...
గోదావరి నది మళ్లీ ఉప్పొంగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు గోదావరి నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో కాళేశ్వరం నుంచి నీటిని కిందకి వదిలేస్తున్నారు. మహారాష్ర్ట, చత్తీస్గడ్లో కురుస్తున్న వర్షాలకు...
అందోల్ : ఒకప్పుడు ఎరువుల కోసం ఇలాంటి క్యూ చూసాం. ఇప్పుడు కూడా అలాంటి క్యూ అనుకుంటే పొరపడినట్లే…జోగిపేటలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను చేయించుకునేందుకు...
మావోయిస్టు మాజీ కార్యదర్శి, సీనియర్ నాయకుడు గణపతి అలియాస్ లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు మీడియా వర్గాల తెలిసింది. ఆయన అనుచరులు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు చివరిదశలోఉన్నట్లు సమాచారం
కార్పొరేటర్ వాహనానికి నిప్పు
గణపతి...
యువకుడి మృతికి కార్పొరేటర్ రామ్మూర్తి కారణమని ఆరోపణ
అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ యువకుడి బంధువలు ఖమ్మం నగరంలో నానా రభస సృష్టించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఏకంగా కార్పోరేటర్ వాహనాన్ని తగులబెట్టారు. నగరంలోని...
రాబోయే నాలుగు రోజుల పాటు దేశంలో వివిధ రాష్ర్టాలలో భారీ నుండి అతిభారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షంతోపాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని...
జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలలో భారత సైన్యం సోదాలు
భారతసైన్యం జమ్మూకశ్మిర్లోని బారముల్లా జిల్లాలో భారీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో ఉగ్రవాదులు దాచి ఉంచిన ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ...
భారత మాజీ రాష్ర్టపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అనారోగ్యంతో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే మంగళవారంనాడు ఆయన అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగుతున్నాయి....
WHO చీఫ్ టెడ్రోస్ ప్రపంచ దేశాలకు సూచన
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఆర్థికంగా పుంజుకుంటున్నాయి....
ట్యాంక్ బండ్పై సోమవారం తెల్లవారు జామున చిన్నపాటి గొడవ చిలికిచిలిక గాలివానలా మారింది. ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు అతి వేగంగా వెళ్తున్న వారిని నెమ్మదిగా వెళ్లమని మందలించినందుకు గొడవకు దారి తీసింది. గాంధీనగర్...