end
=
Wednesday, March 25, 2026
Homeవార్తలు

వార్తలు

నాయిని మృతి పార్టీకి తీరని లోటుః కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రముఖ నేత, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, మాజీ హోం శాఖామాత్యులు నాయిని నరసింహారెడ్డి(80) అర్ధరాత్రి 12 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి....

సహృదయతను చాటిన కార్పోరేటర్..

రాజకీయ నేతలంటే ఎన్నికలప్పుడే కనిపిస్తారనీ.. అనంతరం వారు ఇచ్చిన హామీలు కాదు కదా.. కంటికి కూడా కనిపించరని అనుకుంటాం. కానీ, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ డివిజన్‌లోని కేటీఆర్ కాలనీలో నివాసముండే బోయల లాజర్‌(24)...

ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకూతురు..

-పోలీసుల అదుపులో భర్తకొత్తూరు మండలం కోడిచెర్ల తండాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం తల్లీకూతుళ్ల మృతదేహాలను తండావాసులు గుర్తించి, పోలీసులకు సమాచామందించారు. కుటుంబ కలహాల వల్లే...

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి..

-సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యంసంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఇల్లు కోల్పోయిన ప్రజలను తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్...

ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..

దసరా పండుగకు ముందు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 3,737 కోట్లు బోనస్‌గా చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 30 లక్షల మంది నాన్...

యూపీలో మరో దారుణం..

నిత్యం నేరాలు, ఘోరాలు చోటుచేసుకునే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్‌ బాలికపై హత్యాచారం జరిగింది. అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌, అతడి స్నేహితుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసుల...

పోలీసుల కృషి వెలకట్టలేనిదిః ప్రధాని

పోలీసుల కృషి వెలకట్టలేనిదని ప్రధాని నరేంద్రమోది అన్నారు. ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని.. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలకు...

హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపారా.. ఇక అంతే..!

Nokia 215 4G, 225 4G VoLTE మొబైల్స్‌ విడుదల ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకుండానే దర్జాగా బైకులు నడపడం చూస్తున్నాం. ఇకపై ఇలాంటి ఆగడాలను చూస్తూ ఊరుకోబోమని కర్ణాటక...

ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం.. మహమ్మారి వ్యాధి కరోనా(కోవిడ్‌ 19) పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జాతినుద్ధేశించి...

ముంపు బాధితులకు రూ.10వేల తక్షణ సహాయం

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ నగదు అందజేత నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్‌ భారీ వర్షాలతో తెలంగాణలోని అన్ని జిల్లాలు అతలాకుతలమైయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరం పరిస్థితి మరీ దారుణంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ...

నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్‌

కర్ణాటక-తెలంగాణ సరిహద్దు వద్ద పోలీసుల పట్టివేతరూ.4 లక్షల విలువ గల గుట్కా బస్తాలు సీజ్‌నిందితుల అరెస్టు, రిమాండ్‌ దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం ! నిషేధిత గుట్కా ప్యాకెట్ల బస్తాలను రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను...

దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం !

తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులుశుభపరిణామంటున్న వైద్య నిపుణులుఎమరపాటుగా ఉంటే మాత్రం మళ్లీ విజృంభించే అవకాశాలు వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరి కరోనా వైరస్‌ … ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓ మహమ్మారి. ఎందరో జీవితాలను...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -