end
=
Friday, March 13, 2026
Homeవార్తలు

వార్తలు

పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

Hyderabad: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను(Panchayat election results) విశ్లేషించేందుకు కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌...

తోషఖానా కేసు..ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష

Pakistan : పాకిస్థాన్‌ రాజకీయాల్లో మరో సంచలన తీర్పు వెలువడింది. తోషఖానా అవినీతి కేసు (Toshakhana corruption case)లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)కు 17 ఏళ్ల జైలు శిక్ష(17 years...

బీఎస్‌ఎఫ్‌ నియామకాలలో అగ్నివీరుల కోటా భారీగా పెంపు

BSF : సరిహద్దు భద్రతా దళం (BSF)లో కానిస్టేబుల్ నియామకాలకు(Constable Recruitment) సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union...

బొబ్బిలి కోటలో మల్లారెడ్డి పర్యటన…విద్యాసంస్థల విస్తరణే లక్ష్యమా?!

AP Tour : తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Mallareddy) తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయనగరం జిల్లా(Vizianagaram District)లోని చారిత్రక బొబ్బిలి కోట(Bobbili...

‘ముస్తాబు’కార్యక్రమం చంద్రబాబు ముందు చూపు..లోకేశ్‌ పట్టుదలకు నిదర్శనం: మంత్రి సంధ్యారాణి

Amaravati : రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని (Mustabu program) అమలు చేయడం శుభపరిణామమని మంత్రి సంధ్యారాణి(Minister Sandhyarani) పేర్కొన్నారు. విద్యావ్యవస్థను రాజకీయ ప్రభావాల నుంచి దూరంగా ఉంచి, నాణ్యతతో కూడిన వ్యవస్థగా తీర్చిదిద్దడమే...

విదేశీ ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లవద్దు..గూగుల్ కీలక సూచన

America: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్(Google) తన విదేశీ ఉద్యోగులకు(Foreign employees) తాజాగా ఒక కీలక హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం(Donald Trump government) అమలు చేస్తున్న...

మీ కిడ్నీలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి…

ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి. అప్పుడు మీ కిడ్నీ ఆరోగ్యం నిజంగా ఎలా ఉందో మీకే తెలుస్తుంది. kidneys : మూత్రం పడుతున్న దగ్గర నురుగ ఫామ్ అవ్వడం, మందు, సిగరెట్ అలవాటు, నీరు...

ఏపీ విద్యార్థుల్లో పరిశుభ్రత–క్రమశిక్షణకు ‘ముస్తాబు’ కార్యక్రమం

AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల్లో(students) వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ,(Personal hygiene, discipline) మంచి అలవాట్లు పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ముస్తాబు’ (Mustabu program) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకటో తరగతి...

అస్సాంలో విషాదం: ఏనుగుల గుంపును ఢీకొట్టిన రైలు..8 ఏనుగులు మృతి

Rajdhani Express : అస్సాం(Assam)లోని హోజాయ్ జిల్లా(hojai district)లో శనివారం తెల్లవారుజామున తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మిజోరాం(Mizoram)లోని సైరంగ్ నుంచి న్యూఢిల్లీ(New Delhi)కి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏనుగుల గుంపును...

21న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక భేటీ

BRS:హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఈ ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) (కె. చంద్రశేఖర్‌రావు) అధ్యక్షతన శాసనసభాపక్షం...

ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు

Telangana : తెలంగాణలో సంచలనాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో ప్రధాన నిందితుడు, మాజీ SIB చీఫ్ ప్రభాకర్‌రావు(Prabhakar Rao) కస్టడీని(Custody extended) సుప్రీంకోర్టు (Supreme Court)ఈనెల 25 వరకు...

ప్రవాస భారతీయులకు షాక్‌..గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపేసిన ట్రంప్‌

America : ప్రవాస భారతీయుల(Expatriate Indians)కు మరో షాక్ ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ఇటీవల గ్రీన్ కార్డు లాటరీ (డైవర్సిటీ వీసా) ప్రోగ్రామ్‌ను(Green Card Lottery Program)...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -