end
Sunday, April 12, 2026
Homeవార్తలు

వార్తలు

మేడారం జనగుడారం

ఇప్పటికే కోటిమందికి పైగా చేరుకున్న భక్తులు నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి రాక స్వాగతం  పలుకనున్న మంత్రులు సీతక్క, సురేఖ,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్‌ (smmakka,sarrkka) : తెలంగాణ కుంబమేళాగా పేరొందిన మేడారం(medaram) జనగుడారంలా...

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిక

పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ (tandoor) : తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి...

ఉద్యోగులకు న‌గ‌దు ర‌హిత చికిత్స అందించండి

సీఎస్‌ను కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ వీ ల‌చ్చిరెడ్డి (lachhireddy) రాష్ట్రంలోని ఉద్యోగుల‌కు (employees), ఉపాధ్యాయుల‌కు (teachers), పెన్ష‌న‌ర్ల‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు న‌గ‌దు ర‌హిత ఆరోగ్య ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని...

వీసాలపై ట్రంప్ ప్రభుత్వ కఠిన నిర్ణయం: 2025లో లక్షకు పైగా రద్దులు

America : అమెరికా ప్రభుత్వం(US government) వలస విధానాల్లో (mmigration policies)భాగంగా సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు లక్షకు పైగా విదేశీ వీసాలను రద్దు (Cancellation of foreign visas)చేసినట్లు...

ఏపీ ప్రభుత్వ సంక్రాంతి కానుక..రూ.2,653 కోట్ల విడుదల

AP Government: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బంది, కాంట్రాక్టర్లకు పెద్ద ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్‌, వివిధ...

ప్రతి రోజు ఒక్క ఆయుర్వేద ఔషధ మొక్క పరిచయం: నేటి మొక్క పేరు “నల్ల పసుపు”

ముఖ్యంగా .క్యాన్సర్ నివారణ .శరీర శుద్ధి .ఇమ్యూనిటీ బలహీనత .చర్మ వ్యాధులు .గాయాలు, వాపులు ఈ సమస్యలు ఉన్నవారు ఇది పూర్తిగా చదవండి. “నల్ల పసుపు” సాధారణ పసుపుకే రాజమైతే, ఆ పసుపుకే మహారాజు మన “నల్ల పసుపు (కృష్ణ హరిద్ర)” ఆయుర్వేదంలో నల్ల పసుపును కృష్ణ హరిద్ర...

మేడారంలోనే తెలంగాణ కేబినెట్ భేటీ.. జనవరి 18న చరిత్రాత్మక సమావేశం

Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గ (Cabinet Meeting) సమావేశం రాజధాని హైదరాబాద్‌కు బయట జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జనవరి 18న రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని...

ఉత్తరాదిని గజగజలాడిస్తున్న చలిపులి: ఐఎండీ హెచ్చరికలు

Delhi : ఉత్తర భారతదేశాన్ని చలిపులి తీవ్రంగా వణికిస్తోంది. శీతాకాలం (winter) మరింత ఉగ్రరూపం దాల్చడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఈ సీజన్‌లోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది....

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం వాయిదా

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన నిర్వహించాల్సిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం (Swachhandhra-Swarnandhra Programme) వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

ఉచితాల కంటే సాధికారతే ప్రధాని మోదీ ఆలోచన: పీయూష్ గోయల్

Free distribution schemes : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఉచిత పథకాల పంపిణీపై కాకుండా ప్రజలను వివిధ ప్రభుత్వ పథకాల(Government schemes) ద్వారా స్వయం ఆధారితులుగా తీర్చిదిద్దడంపైనే ఎక్కువ...

ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP)లో పరిపాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం 11 జిల్లాల(11 districts)కు కొత్త జాయింట్ కలెక్టర్లను(New Joint Collectors) నియమించింది. ఈ బదిలీలు, నియామకాల జాబితాలో ఇటీవల...

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మళ్లీ చర్చ..

Telangana : రాష్ట్రంలో జిల్లాల (Districts) సంఖ్య మరోసారి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) కీలక నిర్ణయం తీసుకుని జిల్లాల విభజన చేపట్టారు....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -