end
=
Tuesday, March 17, 2026
Homeవార్తలు

వార్తలు

బండి సంజయ్ సభకు అనుమతి రద్దు..బీజేపీ నేతల ఆగ్రహం

Borabanda : హైదరాబాద్‌లోని బోరబండలో ఈ రోజు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) నిర్వహించాల్సిన సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. ప్రారంభంలో నిర్వహణకు...

భారత మహిళా జట్టుతో ప్రత్యేక భేటీ..వీడియో షేర్‌ చేసిన ప్రధాని మోదీ

PM Modi: భారత మహిళా క్రికెట్ జట్టు (Indian women cricket team) తొలి వన్డే ప్రపంచ కప్‌ (World Cup)విజయం సాధించిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా జట్టును కలిశారు....

దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం ‘కాంత’ ట్రైలర్ విడుదల

Kaantha Trailer: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Hero dulquer salmaan)ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియడ్ డ్రామా ‘కాంత’(Kaantha) పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

Encounter: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్‌ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల (Maoists)పై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు అక్కడ ఉన్నారని సమాచారం...

రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు

Mumbai : ప్రముఖ నటి శిల్పా శెట్టి (Actress Shilpa Shetty) మరియు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra)పేర్లు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల...

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత

Mandava Janakiramaiah: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ ( Vijaya Dairy Former Chairman), పాడి పరిశ్రమ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు....

మళ్లీ జమ్మూకశ్మీర్‌ పై పాక్ ఉగ్ర ముప్పు..నిఘా వర్గాల కీలక హెచ్చరిక

Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాకిస్థాన్ (Pakistan)ప్రేరేపిత సంస్థలు సిద్ధమవుతున్నాయని తాజా నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ దాడి (Pahalgam attack) తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ముగిసి...

కొనసాగుతున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్‌

Bihar Elections : బీహార్‌లో ఎన్నికల పండుగ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ...

ఏపీ విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..ఈ నెల నుంచే కరెంట్ బిల్లుల తగ్గింపు..

AP Electricity Bill Reduction: ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం మంచి వార్తను అందించింది. ఇకపై ప్రజలకు విద్యుత్ బిల్లుల (Electricity Bill)భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇంధన శాఖ...

దారుణం..రెండేళ్ల కుమార్తెతో కలిసి తల్లి హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్య..

Hyderabad : హైదరాబాద్‌లోని బహదూర్ పురాకు చెందిన ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్‌ (Hussain Sagar)లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాకింగ్ గా వెలుగులోకి వచ్చింది....

‘పెద్ది’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్..‘చికిరి’ అర్థమిదే.. వీడియో పంచుకున్న టీమ్‌

Peddi: పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్న రామ్‌చరణ్‌ కొత్త సినిమా ‘పెద్ది’ ప్రస్తుతం భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌...

కశ్మీర్ లో కొనసాగుతున్న ‘ఆపరేషన్ ఛత్రు’..ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు

Operation Chhatru: జమ్మూ కాశ్మీర్‌లో(Jammu and Kashmir) మళ్లీ ఉగ్రవాదుల (Terrorists)కదలికలు గుర్తించడంతో భద్రతా దళాలు ఆపరేషన్ “ఛత్రు” పేరుతో బుధవారం భారీ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కిష్తివాడ్ జిల్లాలోని (Kishtwar encounter)...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -