end
=
Wednesday, March 18, 2026
Homeవార్తలు

వార్తలు

తమిళనాడులో హిందీ నిషేధం వార్తలపై స్టాలిన్ ప్రభుత్వం స్పష్టత

Tamil Nadu: తమిళనాడులో హిందీ భాష(Hindi language) వినియోగాన్ని నిషేధించే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుందన్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం(Tamil Nadu government) చివరికి స్పష్టతనిచ్చింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని...

ఇకపై రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేయదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం( Russia - Ukrainewar) కొనసాగిస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.  వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, "భారత...

నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన..అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం

PM Modi ప్రధాని నరేంద్ర మోడీ నేడు (అక్టోబర్ 16) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అత్యంత పవిత్రమైన శైవక్షేత్రం శ్రీశైలాని(Srisailam)కి చేరుకొని, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనంతో పర్యటన...

ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయండి..పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచన

CM Chandrababu: ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi) త్వరలో శ్రీశైలం, కర్నూలు (Srisailam, Kurnool) ప్రాంతాల్లో పర్యటన చేయనున్న సందర్భంగా ఆ పర్యటనను ఘనవంతంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి

Supreme Court: దీపావళి పండుగ (Diwali festival) దగ్గరపడుతున్న నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మరియు దాని పరిసర ప్రాంతాలైన ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ...

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

Jubilee Hills By-election: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం బీజేపీ (BJP)తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఈ స్థానానికి లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy)పేరును పార్టీ కేంద్ర...

మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల

Mallojula Venugopal : మావోయిస్టు పార్టీ అగ్రనేత(Maoist Party leader), సెంట్రల్ కమిటీ కీలక సభ్యుడు, మావోయిస్టు పార్టీలో రెండో అత్యంత కీలక స్థానంలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్(  అలియాస్ అభయ్ జనజీవన...

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ఇది గుణాత్మక మలుపు : మంత్రి లోకేశ్

Nara Lokesh: హైదరాబాద్‌ను మైక్రోసాఫ్ట్‌(Microsoft) ఎలా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిందో అదే తరహాలో ఇప్పుడు విశాఖపట్నం(Visakhapatnam) గూగుల్‌(Google) పెట్టుబడులతో ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందనుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అమరావతిలో ఏర్పాటు...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్‌( Exit Poll)పై కఠిన ఆంక్షలు(Strict restrictions) విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి....

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం

Bihar : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జన సురాజ్ పార్టీ(Jana Suraj Party) అధినేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor)...

పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు..తీవ్ర కాల్పులు

Islamabad : పాకిస్థాన్‌–అఫ్గానిస్థాన్‌ (Pakistan–Afghanistan) సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. రెండు దేశాల సైనిక బలగాల మధ్య చోటుచేసుకున్న కాల్పుల వల్ల సరిహద్దు ప్రాంతాలు మరోసారి ఉద్రిక్తతల కేంద్రంగా మారాయి. ఎలాంటి కవ్వింపు...

టెక్ ప్రపంచంలో ఏపీకి ఇదొక చారిత్రక రోజు.. మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. టెక్ దిగ్గజం గూగుల్(Google),విశాఖపట్నం(Visakhapatnam)లో ప్రపంచ స్థాయి డేటా సెంటర్‌(Data Center)ను ఏర్పాటు చేయనుంది. ఇది రాష్ట్ర భవిష్యత్‌తోపాటు, దేశపు డిజిటల్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -