end
=
Sunday, November 23, 2025
Homeవార్తలు

వార్తలు

అమరావతి అభివృద్ధికి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Amaravati: రాజధాని అమరావతి నిర్మాణ పనులను ( Amaravati construction works)వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన రాజధాని అభివృద్ధి...

వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన, ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం(Sri Rajarajeshwara Swamy Temple)లో బుధవారం తెల్లవారుజామున (ఉదయం) నుంచి భక్తుల దర్శనలు...

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

YSRCP: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambab)మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు....

ఢిల్లీ పేలుడు కేసులో వీడిన మిస్టరీ..డీఎన్‌ఏ పరీక్షలో కీలక నిజాలు వెల్లడి..

Delhi Blast Case: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట(Red Fort) సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు కేసు(Car bomb blast case)లో దర్యాప్తు అధికారులు గణనీయమైన పురోగతి సాధించారు. సాయంత్రం...

‘శివ’ సినిమాలోని బాలనటి ఫొటోను పంచుకున్న వర్మ..ఇప్పుడామె ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసా?

Ram Gopal Varma: టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’చిత్రం (Shiva movie)మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన బాలనటి సుష్మ (Child actress Sushma)కు సంబంధించిన ఓ...

గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తేడా లేదు: క‌విత‌

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ (Congress)పాలన వరకు రాష్ట్రంలో సమస్యలు అప్పటిలాగే ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. రెండు ప్రభుత్వాల హయాంలోనూ...

‘‘ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. భవిష్యత్తుకు భద్రత’’: సీఎం చంద్రబాబు

Annamaya District : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)ఇటీవల మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వయం సమర్థత పెంపొందించడం, వారి...

బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ప్రభావం నిపుణుల భారీ అంచనా..

Prashant Kishor: బీహార్‌(Bihar)లో రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)లో ఎన్డీయే కూటమి వైపే ఓటర్లు బలంగా మొగ్గు చూపారని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపారు. ఈ పోల్స్...

తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి ధర

Gold Prices: గత రెండు రోజులుగా నిరంతరంగా పెరుగుతున్న బంగారం ధరలకు ఈరోజు స్వల్పంగా బ్రేక్ పడింది. అయితే, వెండి ధరల పెరుగుదల మాత్రం క్రమంగా ఆకాశానికి చేరువ అవుతోంది. నేడు బంగారం...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

BRS : మంగళవారం (నవంబర్ 11) జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi kaushik Reddy)పై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు (Case...

మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ

AP Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Sri Sathya Sai District...

ఢిల్లీ పేలుడు కేసులో సంచలనం.. రిపబ్లిక్‌ డే ప్రధాని ప్రసంగమే టార్గెట్!

Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా చోటుచేసుకున్న కారు పేలుడు (Car explosion)ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తు వేగంగా సాగుతుండగా, దాని వెనుక ఉన్న ఉగ్రకుట్రపై విస్తుపోయే...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -