end
Wednesday, April 8, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో నేడు సీఎం చంద్రబాబు భేటీ

AP : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల (Police constables)నియామక ప్రక్రియను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 6,100 పోస్టులకు గాను 6,014 మందిని ఎంపిక చేయగా,...

గ్రామీణ ఉపాధి వ్యవస్థకు కొత్త దిశ..పని దినాలు 100 నుంచి 125కి పెంపు

MGNREGA: దేశ గ్రామీణ ఉపాధి రంగం(Rural employment sector)లో కేంద్ర ప్రభుత్వం(Central Govt) చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టింది. గత రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి...

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజలకు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

Potti Sri Ramulu: తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో తన ప్రాణాలనే అర్పించి లక్ష్యాన్ని సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sri Ramulu)అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

తెలంగాణ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా

Congress : తెలంగాణ(Telangana)లో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో( Gram Panchayat elections) అధికార కాంగ్రెస్ పార్టీ(Congress party)మరోసారి తన బలాన్ని చాటుకుంది. తొలి విడతలో సాధించిన విజయాలకు కొనసాగింపుగా,...

ఎప్పటికైనా నేను సీఎం అవుతా..కవిత కీలక వ్యాఖ్యలు

Hyderabad: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల కవితMLC Kalvakuntla Kavitha)హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని జాగృతి కార్యాలయం(Jagruti Office)లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులపైనా, బీజేపీ నేతలపైనా ధాటిగా మండిపడ్డారు. త‌న‌పై ఉద్దేశపూర్వకంగా...

హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ (Deputy CM Pawan Kalyan)తన వ్యక్తిగత గౌరవం మరియు హక్కులను రక్షించుకోవడం కోసం ఢిల్లీ హైకోర్టు( Delhi High...

ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఓ మీడియా సంస్థకు కవిత నోటీసులు

Hyderabad : తెలంగాణ రాజకీయాల్లో శుక్రవారం కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha Kalvakuntla) ఇద్దరు ఎమ్మెల్యేల(MLAs)తో పాటు ఒక మీడియా సంస్థ(media company)కు లీగల్ నోటీసులు(Legal notices)...

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు: సిట్‌ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు

Prabhakar Rao: తెలంగాణ(Telangana)లో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone tapping case)లో మరో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావు...

అల్లూరి సీతారామరాజు ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District)లో ఈరోజు ఉదయం జరిగిన భయానక రోడ్డు ప్రమాదం(road accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చింతూరు–మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఒక ప్రైవేటు బస్సు...

దువ్వాడ అనుచరుడి మద్యం పార్టీ.. ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడులు

Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ(Liquor party) సంచలనం రేపింది. గత అర్ధరాత్రి సమయంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌ (ఎస్ఓటీ) అధికారులు దాడులు జరిపి అక్రమంగా...

విశాఖలో కాగ్నిజెంట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

Visakhapatnam : విశాఖపట్నంలోని ఐటీ రంగ అభివృద్ధికి(IT sector development) మరో కీలక అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్‌(Rushikonda IT Park)లో ఏర్పాటు చేసిన ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌(Cognizant) తాత్కాలిక...

హైదరాబాద్‌లో కొత్త ఆకర్షణ.. ప్రపంచస్థాయి టన్నెల్ అక్వేరియం

Hyderabad : హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను అందుకోబోతోంది. నగర శివార్లలోని కొత్వాల్‌గూడ(Kotwalguda) ప్రాంతంలో రూ.300 కోట్ల వ్యయంతో అద్భుతమైన టన్నెల్ అక్వేరియం (Tunnel Aquarium)నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం–ప్రైవేటు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -