Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ(Liquor party) సంచలనం రేపింది. గత అర్ధరాత్రి సమయంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) అధికారులు దాడులు జరిపి అక్రమంగా...
Visakhapatnam : విశాఖపట్నంలోని ఐటీ రంగ అభివృద్ధికి(IT sector development) మరో కీలక అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్(Rushikonda IT Park)లో ఏర్పాటు చేసిన ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్(Cognizant) తాత్కాలిక...
Hyderabad : హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను అందుకోబోతోంది. నగర శివార్లలోని కొత్వాల్గూడ(Kotwalguda) ప్రాంతంలో రూ.300 కోట్ల వ్యయంతో అద్భుతమైన టన్నెల్ అక్వేరియం (Tunnel Aquarium)నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం–ప్రైవేటు...
Congress: ఢిల్లీలో పర్యటిస్తున్న(Delhi tour) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కీలక సమావేశాలు...
Pinnelli Brothers Surrender: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (Pinnelli Venkataramireddy) గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని...
Chiranjeevi: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)పై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హృదయపూర్వక ప్రశంసలు కురిపించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’(Telangana Rising Global Summit) సందర్భంగా...
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Nara Chandrababu) నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (State Cabinet) ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. కొత్త ప్రభుత్వ...
Telangana: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు(First phase of Panchayat elections) ఈరోజు ఉదయం నుండి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలు దాటకముందే అనేక ప్రాంతాల్లో...
Amaravati : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు(Increase in electricity charges) పై ఏర్పడిన అనుమానాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, హెచ్వోడీలతో...
Hyderabad : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao)మళ్లీ ధాటిగా దుయ్యబట్టారు. తాజాగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్...
Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి(Lord Venkateswara) సన్నిధి ఇటీవలి కాలంలో వరుస అవకతవకలతో కకావికలమవుతోంది. పరకామణి తాళాల చోరీ, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాలు భక్తులను ఇంకా మరవకముందే, ఇప్పుడు...
America Tour: దేశంలో రాబోయే కృత్రిమ మేధ (AI) విప్లవాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి...