end
Sunday, April 12, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

దువ్వాడ అనుచరుడి మద్యం పార్టీ.. ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడులు

Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ(Liquor party) సంచలనం రేపింది. గత అర్ధరాత్రి సమయంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌ (ఎస్ఓటీ) అధికారులు దాడులు జరిపి అక్రమంగా...

విశాఖలో కాగ్నిజెంట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

Visakhapatnam : విశాఖపట్నంలోని ఐటీ రంగ అభివృద్ధికి(IT sector development) మరో కీలక అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్‌(Rushikonda IT Park)లో ఏర్పాటు చేసిన ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌(Cognizant) తాత్కాలిక...

హైదరాబాద్‌లో కొత్త ఆకర్షణ.. ప్రపంచస్థాయి టన్నెల్ అక్వేరియం

Hyderabad : హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను అందుకోబోతోంది. నగర శివార్లలోని కొత్వాల్‌గూడ(Kotwalguda) ప్రాంతంలో రూ.300 కోట్ల వ్యయంతో అద్భుతమైన టన్నెల్ అక్వేరియం (Tunnel Aquarium)నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం–ప్రైవేటు...

సోనియా, రాహుల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. చర్చించిన అంశాలు ఇవే ..!

Congress: ఢిల్లీలో పర్యటిస్తున్న(Delhi tour) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో కీలక సమావేశాలు...

కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

Pinnelli Brothers Surrender: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (Pinnelli Venkataramireddy) గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని...

మీరు ఎన్నో విషయాల్లో రతన్‌ టాటాను గుర్తుకు తెస్తారు: ఆనంద్ మహీంద్రా పై చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)పై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హృదయపూర్వక ప్రశంసలు కురిపించారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’(Telangana Rising Global Summit) సందర్భంగా...

నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ అంశాలపై చర్చ

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Nara Chandrababu) నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (State Cabinet) ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. కొత్త ప్రభుత్వ...

తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

Telangana: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు(First phase of Panchayat elections) ఈరోజు ఉదయం నుండి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలు దాటకముందే అనేక ప్రాంతాల్లో...

విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక నిర్ణయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

Amaravati : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు(Increase in electricity charges) పై ఏర్పడిన అనుమానాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, హెచ్‌వోడీలతో...

గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్..రాష్ట్ర ప్రజాధనం వృథా: హరీశ్ రావు

Hyderabad : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao)మళ్లీ ధాటిగా దుయ్యబట్టారు. తాజాగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్...

తిరుమల శ్రీవారి ఆలయంలో బయటపడ్డ మరో స్కాం

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి(Lord Venkateswara) సన్నిధి ఇటీవలి కాలంలో వరుస అవకతవకలతో కకావికలమవుతోంది. పరకామణి తాళాల చోరీ, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాలు భక్తులను ఇంకా మరవకముందే, ఇప్పుడు...

ఏఐ దిశగా ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్

America Tour: దేశంలో రాబోయే కృత్రిమ మేధ (AI) విప్లవాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -