end
=
Thursday, December 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

కాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి

Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ (Kasibugga)వెంకటేశ్వర ఆలయంలో (Vekateswara Swamy temple)విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం, ఏకాదశి సందర్భంగా భక్తుల భారీ తరలింపు మధ్య, ఆలయంలో ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ...

మొంథా తుపాను..ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా రక్షించాం: సీఎం చంద్రబాబు

Amaravati : మొంథా తుపాను ( Montha Cyclone)ను ముందుగానే అంచనా వేసి, సమన్వయపూర్వక చర్యలతో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడగలిగామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu...

భిక్షాటనపై ఏపీ ప్రభుత్వానికి కీలక నిర్ణయం..కొత్త చట్టంతో పూర్తి నిషేధం

AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన (Begging)ను పూర్తిగా అరికట్టే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తీసుకువచ్చిన ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం – 2025’ కు గవర్నర్...

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు

Maganti Sunitha: హైదరాబాద్‌ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills Constituency)లో రాజకీయ వాతావరణం మరింత గడపలేని రీతిలో వేగంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి (BRS Party candidate) మాగంటి సునీతపై...

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్..

Azharuddin: భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రి (Telangana State Minister)గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం రాజ్‌భవన్‌లోని...

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..ఐదుగురికి ఉరిశిక్ష

Chittoor: పదేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా హల్‌చల్ సృష్టించిన కఠారి అనురాధ, కఠారి మోహన్ దంపతుల హత్యకేసు(Murder case)లో సంచలనాత్మక తీర్పు వెలువడింది. ఈ కేసును విచారించిన ఆరు అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..పెనుగొండ పేరు మార్పు

Penugonda: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District)లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండ (Penugonda)పేరును ఇకపై ‘వాసవీ పెనుగొండ’(Vasavi Penugonda)గా మార్చాలని నిర్ణయించింది....

బ్రీత్ ఎనలైజర్ ఫలితాలను తుది నిర్ధారణగా పరిగణించరాదు: తెలంగాణ హైకోర్టు

Telangana High Court: తెలంగాణ హైకోర్టు తాజాగా బ్రీత్ ఎనలైజర్ (శ్వాస పరీక్ష) ఫలితాలను (Breathalyzer test)మాత్రమే ఆధారంగా తీసుకొని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు (Disciplinary measures) చేపట్టడం చట్టవిరుద్ధం అని స్పష్టం...

సీపీ బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

CP Brown: తెలుగు భాషా ప్రగతికి, సాహిత్య వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) జయంతిని రాష్ట్ర పండుగ(State festival)గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra...

మొంథా తుపాను ప్రళయం.. జలదిగ్బంధంలో వరంగల్‌ నగరం !

Warangal: మొంథా తుఫాన్‌ (Montha Cyclone )ప్రభావంతో చారిత్రక నగరం వరంగల్‌ విపరీత వర్షాల బారిన పడింది. బుధవారం రోజంతా కుండపోత వర్షం (Heavy rain)కురవడంతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులు,...

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం

Montha Cyclone : మోథా తుపాను కారణంగా రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలు (Coastal Districts) తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ గాలులు, వర్షాల వల్ల పలు గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో బాధిత ప్రజలకు...

విపత్తుల సమయంలో ప్రజలతో ప్రభుత్వం..ఫేక్‌ ప్రచారాలతో జగన్‌పై లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh: విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా నిలుస్తారని, కానీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్(Jagan) మాత్రం అసత్య ప్రచారాలతో రాజకీయ లాభం కోసం ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఐటీ,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -