end
Monday, April 13, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

అమరావతి అభివృద్ధికి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Amaravati: రాజధాని అమరావతి నిర్మాణ పనులను ( Amaravati construction works)వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన రాజధాని అభివృద్ధి...

వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన, ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం(Sri Rajarajeshwara Swamy Temple)లో బుధవారం తెల్లవారుజామున (ఉదయం) నుంచి భక్తుల దర్శనలు...

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

YSRCP: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambab)మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు....

గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తేడా లేదు: క‌విత‌

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ (Congress)పాలన వరకు రాష్ట్రంలో సమస్యలు అప్పటిలాగే ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. రెండు ప్రభుత్వాల హయాంలోనూ...

‘‘ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. భవిష్యత్తుకు భద్రత’’: సీఎం చంద్రబాబు

Annamaya District : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)ఇటీవల మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వయం సమర్థత పెంపొందించడం, వారి...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

BRS : మంగళవారం (నవంబర్ 11) జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi kaushik Reddy)పై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు (Case...

మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ

AP Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Sri Sathya Sai District...

నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ

Konda Surekha: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కుటుంబానికి ఆమె అర్థరాత్రి ట్వీట్‌ ద్వారా క్షమాపణలు తెలపడం రాజకీయ, సినీ...

శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కేసు..సిట్‌ విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి

Dharma Reddy: శ్రీవారి లడ్డూ ప్రసాదం(Srivari Laddu Prasadam) లో కల్తీ నెయ్యి కేసు(Adulterated ghee case)లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిమిత్తమైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన...

ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు.. పాడె మోసిన సీఎం రేవంత్‌ రెడ్డి

Hyderabad : ప్రఖ్యాత కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) చివరి యాత్ర పూర్తి చేసుకున్నారు. ఘట్‌కేసర్‌లో ఘనంగా నిర్వహించిన అంతిమ సంస్కారాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తోపాటు...

ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : ప్రకాశం జిల్లా (Prakasam District) కనిగిరి మండలం పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ (MSME) పార్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లోని...

కొనసాగుతున్న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌

Hyderabad : జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికల (Jubilee Hills By-Election)పోలింగ్‌ ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ (Voting) కొనసాగనుంది. సాధారణంగా ఉదయం 7...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -