Amaravati: రాజధాని అమరావతి నిర్మాణ పనులను ( Amaravati construction works)వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన రాజధాని అభివృద్ధి...
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన, ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం(Sri Rajarajeshwara Swamy Temple)లో బుధవారం తెల్లవారుజామున (ఉదయం) నుంచి భక్తుల దర్శనలు...
YSRCP: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambab)మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు....
Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ (Congress)పాలన వరకు రాష్ట్రంలో సమస్యలు అప్పటిలాగే ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. రెండు ప్రభుత్వాల హయాంలోనూ...
Annamaya District : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)ఇటీవల మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వయం సమర్థత పెంపొందించడం, వారి...
BRS : మంగళవారం (నవంబర్ 11) జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi kaushik Reddy)పై మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు (Case...
AP Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Sri Sathya Sai District...
Konda Surekha: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కుటుంబానికి ఆమె అర్థరాత్రి ట్వీట్ ద్వారా క్షమాపణలు తెలపడం రాజకీయ, సినీ...
Dharma Reddy: శ్రీవారి లడ్డూ ప్రసాదం(Srivari Laddu Prasadam) లో కల్తీ నెయ్యి కేసు(Adulterated ghee case)లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిమిత్తమైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన...
Hyderabad : ప్రఖ్యాత కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) చివరి యాత్ర పూర్తి చేసుకున్నారు. ఘట్కేసర్లో ఘనంగా నిర్వహించిన అంతిమ సంస్కారాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తోపాటు...
CM Chandrababu : ప్రకాశం జిల్లా (Prakasam District) కనిగిరి మండలం పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ (MSME) పార్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లోని...
Hyderabad : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికల (Jubilee Hills By-Election)పోలింగ్ ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ (Voting) కొనసాగనుంది. సాధారణంగా ఉదయం 7...