end
Tuesday, April 14, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: సీపీఎం మద్దతు కోరిన కాంగ్రెస్

Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల(Jubilee Hills by election) వేడి రోజురోజుకీ మరింత పెరుగుతోంది. ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు...

హైదరాబాద్ శివార్లలో రేవ్‌ పార్టీ కలకలం..33 మంది ప్రముఖుల అరెస్ట్

Hyderabad rave party : హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో అర్ధరాత్రి జరిగిన రేవ్‌ పార్టీ స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పార్టీలో బీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందపేట...

తెలంగాణ సర్కార్‌కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

BC Reservation : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీం కోర్టు (Supreme Court)విచారణకు స్వీకరించలేదు. ఈ...

కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో మోసం.. జర భద్రం: తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరిక

Fact check: కేంద్ర ప్రభుత్వ పథకాల(Central Govt Schemes) పేరుతో మోసాలు చేస్తూ సైబర్ నేరగాళ్లు (Cyber ​criminals)సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department)హెచ్చరిక జారీ చేసింది....

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

PM Modi: ఆంధ్రప్రదేశ్‌ (AP) పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఈరోజు ఉదయం శ్రీశైలం(Srisailam) ఆలయాన్ని సందర్శించారు. భక్తిశ్రద్ధలతో ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం...

నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన..అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం

PM Modi ప్రధాని నరేంద్ర మోడీ నేడు (అక్టోబర్ 16) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అత్యంత పవిత్రమైన శైవక్షేత్రం శ్రీశైలాని(Srisailam)కి చేరుకొని, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనంతో పర్యటన...

ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయండి..పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచన

CM Chandrababu: ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi) త్వరలో శ్రీశైలం, కర్నూలు (Srisailam, Kurnool) ప్రాంతాల్లో పర్యటన చేయనున్న సందర్భంగా ఆ పర్యటనను ఘనవంతంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

Jubilee Hills By-election: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం బీజేపీ (BJP)తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఈ స్థానానికి లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy)పేరును పార్టీ కేంద్ర...

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ఇది గుణాత్మక మలుపు : మంత్రి లోకేశ్

Nara Lokesh: హైదరాబాద్‌ను మైక్రోసాఫ్ట్‌(Microsoft) ఎలా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిందో అదే తరహాలో ఇప్పుడు విశాఖపట్నం(Visakhapatnam) గూగుల్‌(Google) పెట్టుబడులతో ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందనుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అమరావతిలో ఏర్పాటు...

టెక్ ప్రపంచంలో ఏపీకి ఇదొక చారిత్రక రోజు.. మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. టెక్ దిగ్గజం గూగుల్(Google),విశాఖపట్నం(Visakhapatnam)లో ప్రపంచ స్థాయి డేటా సెంటర్‌(Data Center)ను ఏర్పాటు చేయనుంది. ఇది రాష్ట్ర భవిష్యత్‌తోపాటు, దేశపు డిజిటల్...

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసాల్లో సిట్‌ సోదాలు

Mithun Reddy:  ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎస్ఐటీ (Special Investigation Team) అధికారులు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy)నివాసాల్లో మంగళవారం ఉదయం సోదాలు చేపట్టారు. ఈ...

విశాఖలో ‘గూగుల్ ఏఐ హబ్’..సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఒప్పందాలు

AP Govt Mou With Google: ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్( Google), విశాఖపట్నం(Visakhapatnam)లో అత్యాధునిక హైపర్‌స్కేల్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -