Nara Lokesh: హైదరాబాద్ను మైక్రోసాఫ్ట్(Microsoft) ఎలా ఐటీ హబ్గా తీర్చిదిద్దిందో అదే తరహాలో ఇప్పుడు విశాఖపట్నం(Visakhapatnam) గూగుల్(Google) పెట్టుబడులతో ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందనుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అమరావతిలో ఏర్పాటు...
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. టెక్ దిగ్గజం గూగుల్(Google),విశాఖపట్నం(Visakhapatnam)లో ప్రపంచ స్థాయి డేటా సెంటర్(Data Center)ను ఏర్పాటు చేయనుంది. ఇది రాష్ట్ర భవిష్యత్తోపాటు, దేశపు డిజిటల్...
Mithun Reddy: ఆంధ్రప్రదేశ్లోని మద్యం కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎస్ఐటీ (Special Investigation Team) అధికారులు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy)నివాసాల్లో మంగళవారం ఉదయం సోదాలు చేపట్టారు. ఈ...
AP Govt Mou With Google: ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్( Google), విశాఖపట్నం(Visakhapatnam)లో అత్యాధునిక హైపర్స్కేల్...
Kishan Reddy: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) మరోసారి తన పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills...
AP Agreement with Google: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేసింది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్(Google) రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా...
BC reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం(State Govt) జారీ చేసిన జీవో నెంబరు 9పై హైకోర్టు విధించిన స్టే ఆదేశాలను...
Amaravati : రాజధాని అమరావతిలో అభివృద్ధి మళ్లీ ఊపందుకుంది. దీని ప్రతీకగా నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ (Capital Region Development Authority) ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu...
BC reservations: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నేపథ్యంలో మళ్లీ రిజర్వేషన్ల వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9(Geo number...
PM Modi: దేశం వికసిత్ భారత్ (Viksit Bharat)వైపు పయనించాలంటే రైతులు కీలకంగా సహకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయం ఆధారస్తంభంగా ఉండగా, రైతుల(Farmers) కృషి...
Vijayawada: పుస్తకాలు చదవడం ద్వారా మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని, తన జీవితంపై పుస్తకాల(Books) ప్రభావం ఎంతో గాఢంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. తుమ్మలపల్లి...