సికిందరాబాద్లో దారుణంనిందితులు అంబర్పేట వాసులు
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతన్నారు. ఈ దారుణమైన సంఘటన సికిందరాబాద్లో చోటు చేసుకొంది. అంబర్పేటకు చెందిన ఇద్దరు యువకులు నవాజ్(21),...
బిజెపి ఎమ్మెల్యే రఘునందన్రావుపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్లో సామూహిక అత్యాచార కేసుకు సంబంధించి మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో ఐపీసీ 223(ఎ) సెక్షన్ కింద ఆబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు...
- 2021లో యునెస్కో గుర్తింపు
యూనెస్కో గుర్తింపు వచ్చినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు రామప్ప. అధికారులు అభివృద్ధి కోసం ఆలోచించి మరమత్తులు చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం లేకపోలేదు. ఆనాటి కాకతీయుల కళావైభవం...
చిలకలగూడ పోలీస్ కానిస్టేబుళ్ల దాష్టీకం
జిమ్ ట్రైనర్ను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో కాలు విరిగిన సంఘటన సికిందరాబాద్లోని మెట్టుగూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే … మెట్టగూడకు చెందిన జిమ్ ట్రైనర్ ఆరోఖ్యరాజ్ బైక్ విషయంలో...
హైదరాబాద్ నేరాలకి అడ్డాగా మారింది. ఇటీవల జరిగిన అమ్నీషియా పబ్ కేసు ఘటన మరవక ముందే.. అలాంటివే మరో రెండు దారుణాలు వెలుగులోకి… రాష్ట్ర రాజధాని లో అమ్మాయిలపై ఆగడాలు చేయడం ఆగట్లెధు....
టైరు పంక్చరై డివైడర్ను ఢీకొట్టిన వాహనంజనాగామ జిల్లా రఘునాథపల్లె రహదారిపై ఘటన
కారు డివైడర్కు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాధకర ఘటన జనగామజిల్లా రఘునాథపల్లె మండలం గోవర్ధనగిరి...
చిరు జల్లులతో హైదరాబాద్లో వాతావరణం చల్ల బడింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తీవ్ర వేడిమితో ఉన్న వాతవరణం ఒక్కసారిగా చల్లబడి చిరుజల్లులు కురిసింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనివిధంగా ప్రజలు...
నేరం జరిగిన తర్వాత నేను డిఎస్పి ఒకటి చెప్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయండి. బాదితులకి న్యాయం చేయండి. ఎంఐఎం వాళ్ళని కేస్ నుండి తప్పించాలని చూస్తున్నారు అని BJP MLA రఘునంధన్...
పదో తరగతి ఫలితాలను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించింది. ఈ సారి గ్రేడ్కు బదులుగా సబ్జెక్టుల వారిగా పూర్తి మార్కులను ప్రకటించనున్నారు. విజయవాడలో శనివారం ఉదయం 11 గంటలకు...
పెళ్లయిన కొన్ని గంటలకే నవవధువు విషయం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పట్టణానికి చెందిన గుజ్జుల పద్మ పెద్ద కుమార్తె లక్ష్మీ (19)కు...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శనివారం హైదరాబాద్లో పర్యటించనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామంతాపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ను అమిత్షా ఈ రోజు ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే...