అతి త్వరలోనే రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను...
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ఉదయం ఇందిరాపార్కులో పంచతత్వ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్...
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు 50 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. కోవిడ్ ప్రభావంతో అప్పుడు...
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వందకు పైగా సీట్లను గెలుచుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తమకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసలు పోటీయే కాదన్నాడు తలసాని....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ...
తెలంగాణ సర్కారు దీపావళి పర్వదినాన జీహెచ్ఎంసీ కార్మికులకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ జీతాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం కార్మికుల జీతం రూ. 14,500. కాగా, దీనికి అదనంగా...
దీపావళి పర్వదినాన కాల్చే బాణాసంచాను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం వెలువరించింది. రాష్ట్రంలో బాణాసంచా నిషేధించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇంద్రప్రకాశ్ పిల్ వేయడంతో షాపులను మూసివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన...
బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడంపై ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం నుంచి...
సిద్దిపేట జిల్లా దుబ్బాక నూతన శాసనసభ్యులుగా ఎన్నికైన రఘునందన్ రావును దుబ్బాక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు జేజేలు పలికారు. ఇందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు...
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులు అమ్మడం, వినియోగించడాన్ని నిషేదిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి పర్వదినాన బాణసంచా కాల్చడం ద్వారా వాయు కాలుష్యంతో...
రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానంపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరుగనుంది. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లను ఒక్కటిగా చేసి న్యాయస్థానం విచారించనుంది....
పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పును తీసుకువచ్చింది. ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే దురదృష్టావశాత్తు మరణిస్తే.. వారిపై సానుభూతి కలిగి, విపక్షాలు సైతం పోటీలో నిలబడలేని...