ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ను పరిశీలించటానికి రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ...
తెలంగాణలోని రేషన్ కార్డు దారులకు శుభవార్త. ఆగస్ట్ 4వ తేది నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 15కిలోల చొప్పన బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ...
హైదరాబాద్ లో నిన్న మరణించిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
టీఆర్ఎస్ నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృధ్వితేజ పై దుండగులు దారి దోపిడి చేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్లోని టోలిచౌకీ వద్ద ఇద్దరు వాహనాన్ని...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఆర్మూర్కు చెందిన...
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ కేంద్రం తెలిపింది. ఆగష్టు 3, 4 తేదీల్లో కూడా పలు జిలాల్లో భారీ వర్షాలు...
తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్ బిల్డింగ్పై నుంచి దూకి ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాధకర సంఘటన గుంటూరు నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూజువీడు మండలం...
అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణం
దివంగత నందమూరి తారకరామారావు ఇంట్లో తీవ్ర విషాధం నెలకొంది. ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి(52) ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్కు...
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ రాజకీయ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల కుమార్తె తనియా కక్డే దుర్మరణం చెందారు. సిటీ శివారు...
తల్లి పాలు బిడ్డకు మొదటి టీకాతో సమానంరోగనిరోధక శక్తి పెంచి బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుందిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు, తల్లికి ఇద్దరికీ ఉపయోగండబ్బా పాలు వద్దు తల్లి పాలు ముద్దు మన నినాదం...
హైదరాబాద్ మాదాపూర్ లో కలకలం రేగింది. ఇస్మాయిల్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఈ రోజు ఉదయం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయినవి....
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ శాఖలు విద్యుత్ బకాయిలు ఎగ్గొడుతున్నాయి. నాలుగు ప్రభుత్వ శాఖలు కలిపి ఏకంగా రూ.17వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. సామాన్య ప్రజల నుంచి వెంటపడి బిల్లులు వసూలు...