end
=
Monday, August 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ధరణి.. ఓ సంచలనం: మెదక్ కలెక్టర్

తూప్రాన్: రాష్ట్ర రైతాంగం శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ వెబ్ ను ప్రారంభించిందని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ లో గురువారం తూప్రాన్...

బాధితులను ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం..

-టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్, శ్రీరామ్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా.. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ,...

ఇద్దరూ.. ఇద్దరే: ఉత్తమ్‌కుమార్‌

స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇద్దరూ.. ఇద్దరేననీ, తోడుదొంగలని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు....

ధరణి పోర్టల్ షురూ..

ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఎస్పీ సంచలన నిర్ణయం.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ ఇవాళ షురూ అయింది. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి వెబ్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అధికారికంగా...

గ్రామాల ఆభివృద్ధే లక్ష్యం…ఎమ్మెల్యే ఆరూరి

గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని ముల్కలగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, పబ్లిక్...

బ్యాంకు దొంగల అరెస్ట్‌..

మెదక్ జిల్లాలో బ్యాంకుల్లో నిత్యం దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను టేక్మాల్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద...

సానియాపై రాజాసింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు..

కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ఘోషామహాల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్‌ జిల్లా దామగుండంలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఉందంటూ...

దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక అధికారి..

సానియాపై రాజాసింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు.. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నోట్ల కట్టల వ్యవహారం ఉప ఎన్నికకు ఊపుతెచ్చింది. రెండు...

తృటిలో తప్పిన 40 మంది ప్రయాణికుల ప్రాణాలు..

నందిగామ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పిటల్ దగ్గర మెట్రో బస్ ప్రయాణికుల ప్రాణాలు తృటిలో తప్పాయి. నందిగామ గ్రామానికి చెందిన గడ్డమీది నవీన్ అనే యువకుడు మద్యం మత్తులో పాత జాతీయ రహదారిపై...

పటాన్‌చెరులో దారుణ హత్య

భార్యే హత్య చేయించినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని అతిదారుణంగా, కిరాతకంగా హత్యచేసి కాల్వలో పడేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.....

కరోనాతో నాయిని అహల్య మృతి

నాయిని నర్సింహ్మారెడ్డి మృతి చెందిన వారంలోపే మరో విషాధం బరువు తగ్గాలనుకుంటున్నారా…? తెలంగాణ రాష్ర్ట మొట్ట మొదటి హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఇటీవల కరోనా వైరస్‌ సోకి మరణించిన విషయం మరువకముందే ఆయన సతీమణి నాయిని...

మళ్లీ ఉల్లి లొల్లి…!

భారీ వర్షాల కారణంగా ఉల్లిపంటకు తీవ్ర నష్టంరైతు బజారుల్లో రూ.35కే కిలో ఉల్లి ఏపీ ఉద్యోగులకు‌ తీపి కబురు భారీ వర్షాల కారణంగా దేశంలో ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని తాకాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధర...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -