end
=
Monday, August 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

బతుకమ్మ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

రేగోడు ఎస్సై కాశీనాథ్బతుకమ్మ, దసరా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో.. శాంతియుతంగా జరుపుకోవాలని రేగోడు ఎస్ఐ కాశీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. మండల ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు. కోవిడ్...

రైతులకు ప్రభుత్వమే అండగా ఉండాలి

మండల బీజేపీ అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్ ముంబై మెస్మరైజింగ్ విక్టరీ మెదక్ జిల్లా, రేగోడు మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతుల పంటలన్నీ నీటిపాలయ్యాయనీ, రైతులను ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని రేగోడు తాహసీల్దార్...

ఏపీ ఉద్యోగులకు‌ తీపి కబురు

సిఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఏపీ ఎన్జీఓ సంఘం ఈ నెల 29న ‘ధ‌ర‌ణి’ పోర్టల్‌ షురూ.. ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్‌ తీపి కబురు చెప్పారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వ ఉద్యోగుల...

టీఆఎర్‌ఎస్‌ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్‌

హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స హైదరాబాద్‌ అదుర్స్‌.. దేశంలో, రాష్ర్టంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. చాలా మంది రాజకీయ నాయకులు, సినీమా సెలబ్రెటీలు కూడా కోవిడ్‌ వల్ల మృత్యువాత...

ఈ నెల 29న ‘ధ‌ర‌ణి’ పోర్టల్‌ షురూ..

టీఆఎర్‌ఎస్‌ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్‌ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ధ‌ర‌ణి పోర్టల్‌ ప్రారంభానికి ఎట్టకేలకు ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను...

బతుకమ్మ వేడుకల్లో జాగ్రత్త వహించాలి..

వేములవాడ పట్టణంలో గురువారం అత్యంత వైభవంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లోటీ ఆర్ కే ఛారిటబుల్ ట్రస్ట్ సైనికులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు కరోనా నియమాలు పాటిస్తూ పండగను ఆనందంగా జరుపుకోవాలని ట్రస్ట్...

నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి

మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి దొరికిపోతామనే భయంతోనే.. భక్తిశ్రద్ధలతో బతుకమ్మ, దసరా వేడుకలు జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరాఉత్సవాలను జిల్లాలోని పెద్దలు, చిన్నారులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని...

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఇల్లు కోల్పో యిన ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీపీసీసీ...

దొరికిపోతామనే భయంతోనే..

దీక్షిత్‌ను హత్య చేసిన కిడ్నాపర్లువారిని కఠినంగా శిక్షిస్తాం.. ఎస్పీ శోకాతప్త హృదయాలతో.. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో దీక్షిత్‌ రెడ్డి అనే బాలుడి కిడ్నాప్‌ గురించి వింటూనే ఉన్నాం. కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు...

శోకాతప్త హృదయాలతో..

-ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు -పాడె మోసిన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్‌తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు కాసేపటి క్రితం ఫిలింనగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ...

నాయిని మృతి పార్టీకి తీరని లోటుః కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రముఖ నేత, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, మాజీ హోం శాఖామాత్యులు నాయిని నరసింహారెడ్డి(80) అర్ధరాత్రి 12 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి....

సహృదయతను చాటిన కార్పోరేటర్..

రాజకీయ నేతలంటే ఎన్నికలప్పుడే కనిపిస్తారనీ.. అనంతరం వారు ఇచ్చిన హామీలు కాదు కదా.. కంటికి కూడా కనిపించరని అనుకుంటాం. కానీ, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ డివిజన్‌లోని కేటీఆర్ కాలనీలో నివాసముండే బోయల లాజర్‌(24)...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -