గోదావరి నది మళ్లీ ఉప్పొంగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు గోదావరి నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో కాళేశ్వరం నుంచి నీటిని కిందకి వదిలేస్తున్నారు. మహారాష్ర్ట, చత్తీస్గడ్లో కురుస్తున్న వర్షాలకు...
అందోల్ : ఒకప్పుడు ఎరువుల కోసం ఇలాంటి క్యూ చూసాం. ఇప్పుడు కూడా అలాంటి క్యూ అనుకుంటే పొరపడినట్లే…జోగిపేటలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను చేయించుకునేందుకు...
మావోయిస్టు మాజీ కార్యదర్శి, సీనియర్ నాయకుడు గణపతి అలియాస్ లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు మీడియా వర్గాల తెలిసింది. ఆయన అనుచరులు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు చివరిదశలోఉన్నట్లు సమాచారం
కార్పొరేటర్ వాహనానికి నిప్పు
గణపతి...
యువకుడి మృతికి కార్పొరేటర్ రామ్మూర్తి కారణమని ఆరోపణ
అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ యువకుడి బంధువలు ఖమ్మం నగరంలో నానా రభస సృష్టించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఏకంగా కార్పోరేటర్ వాహనాన్ని తగులబెట్టారు. నగరంలోని...
రాబోయే నాలుగు రోజుల పాటు దేశంలో వివిధ రాష్ర్టాలలో భారీ నుండి అతిభారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షంతోపాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని...
ట్యాంక్ బండ్పై సోమవారం తెల్లవారు జామున చిన్నపాటి గొడవ చిలికిచిలిక గాలివానలా మారింది. ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు అతి వేగంగా వెళ్తున్న వారిని నెమ్మదిగా వెళ్లమని మందలించినందుకు గొడవకు దారి తీసింది. గాంధీనగర్...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం...
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఘటన
తూప్రాన్ : జీవితాంతం తోడుగా ఉండే భర్త తాను కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన...
వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం సడలింపులతో ప్రకటించిన అన్లాక్ 4.0 మార్గదర్శకాలు నేటి నుంచి అమల్లోకి రానుండగా మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్ శాఖ గ్రీన్సిగ్నల్...
ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు బావిలో పడి మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా మంగళగూడెంలో జరిగింది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం పరిధిలోని హరిశ్చంద్రుడు తండా రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉంది. అయితే ఇద్దరు...
బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఫుట్పాత్పై లభ్యం
మహిళను హత్య చేసి పడేశారా? మరేకారణమో తెలియదు గానీ 60 ఏండ్ల ఓ మహిళ శవాన్ని గోనె సంచెలో కట్టేసి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ 2లో ఫుట్పాత్పై...
హోం కార్యంటైన్లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే...