end
=
Friday, August 22, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

అల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

రూ.9 లక్షల నగదు స్వాధీనం9 మంది ముఠా సభ్యులు అరెస్టుఅల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహణ పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై భారీ మొత్తంలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు...

నటుడు జగపతిబాబు సోదరుడికి బెదిరింపు కాల్స్‌

యుగేంద్రతోపాటు కుటుంబాన్ని అంతం చేస్తానని వార్నింగ్‌గుట్టల బేంగంపేట స్థల వివాదమే కారణం కారు రివర్స్‌ గేర్‌ – మహిళ మృతి ప్రముఖ తెలుగు సీనియర్‌ నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్రకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని బంజారాహిల్స్‌...

కారు రివర్స్‌ గేర్‌ – మహిళ మృతి

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కారు డోర్‌ - చెట్టు మధ్య ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బెంగుళూరులోని సదాశివనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టెక్కి అయిన నందిని...

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావంమున్సిపల్‌ చట్టాల్లో సవరణలు సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా నగర ప్రజల ఓట్ల కోసం అన్ని పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే అధికార...

పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు

విద్యార్థులకు సిలబస్‌ భారం తగ్గించేందుకు నిర్ణయంఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు క్వాలిఫైయింగ్‌ మార్కులతో సబంధం లేకుండా ప్రవేశాలుఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌ పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు(పాలీసెట్‌ 2020) సంబంధించి...

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లు, ఒక జెసీబి వాహనాలను సీజ్‌ చేశారు. ఈ ఘటన గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని దహగాం మండలం కుంచెవెళ్లి గ్రామ...

లక్ష్మీనరసింహస్వామి శేషపడగలు ధ్వంసం

ఏపీలో హిందూ దేవాలయాలపై ఆగని దుండగుల దుశ్చర్యలు యాల‌కుల‌తో శృంగార స‌మ‌స్య‌ల‌కు చెక్‌ ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రథాలు ధ్వంసం చేయడం, కాలబెట్టడం, విగ్రహాలను కూల్చడం వంటివి హిందూ మతవాదులను, మనోభావాలను...

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం

ప్రభుత్వ మహిళా ఉద్యోనిపై అత్యాచారంరూ.10 లక్షలు, 35 తులాల బంగారం కాజేసిన మోసగాడు గవర్నర్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడి భర్త ఉద్యోగం హైదరాబాద్‌లో… భార్య ఉద్యోగం ఆదిలాబాద్‌లో… అయితే మహిళా ప్రభుత్వ ఉద్యోగిని హైదరాబాద్‌లో తన భర్త...

కరోనా వైరస్‌తో ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి

కరోనా వైరస్‌ బారిన పడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌ సీపీ నేత ద్రోణం రాజు శ్రీనివాస్‌ మృతి చెందారు. ఆయనకు ఈ మధ్య కరోనా వైరస్‌ సోకి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు...

ఎస్‌బిఐ ఏటీఎం ధ్వంసం… రూ.11.55 లక్షలు చోరీ

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచేసిన సంఘటన నల్లగొండ జిల్లా అన్నేపర్తిలో జరిగింది. దుండగులు దాదాపు రూ.11.55 లక్షలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి...

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులుకోవిడ్‌ రికవరీ రేటు 85.93 శాతం కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ర్టంలో రోజు రోజుకుపెరిగిపోతుంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ర్ట...

చెరువులో మునిగి చిన్నారులు మృతి

మనోహరాబాద్‌ మండలంలో విషాధం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందిన విషాధకర సంఘటన మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ మండలం దండుపల్లి పంచాయతీ పిట్టలవాడలో చోటుచేసుకుంది....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -