end
=
Monday, February 16, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు…?

రాజ్యగంలోని ఆర్టికల్ 62 ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగియ‌క‌ముందే నూతన రాష్ట్రపతి ఎన్నిక జరగాలి. 16వ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల న‌గారా మోగింది. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీకాలం జులై 24తో ముగుస్తుంది....

రెండు రోజుల్లో ఋతుపవనాలు

ఋతుపవనాలు ఆలస్యమవుతన్న వేళ వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో అంటే సోమవారం లేదా మంగళవారం తెలంగాణ రాష్ర్టంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా...

ఎం‌ఎం‌టి‌ఎస్ ప్రయాణికులకు ముఖ్యగమనిక:

హైదరాబాద్ నగర ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. జూన్ 12(ఆదివారం) రోజున 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12న(ఆదివారం) రద్దు చేస్తున్నట్లు ఓ...

శ్రీనివాస్ కృత్రిమ కాలు కోసం 3 లక్షల L0C అందజేత

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం నిరుపేద ఆర్యవైశ్య కుటుంభానికి చెందిన శ్రీనివాస్ కృత్రిమ కాలు కోసం 3 లక్షల రూపాయల Loc తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మున్సిపల్...

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను కూడా…

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) మరోసారి టిక్కెట్ ధరలను పెంచినప్పటికీ, ముందస్తుగా టిక్కెట్లను రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు అదనపు ఛార్జీ విధించబడదు మరియు ముందుగా సవరించిన ధరలతో జారీ చేయబడిన...

మైనర్‌ అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారం

సికిందరాబాద్‌లో దారుణంనిందితులు అంబర్‌పేట వాసులు ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతన్నారు. ఈ దారుణమైన సంఘటన సికిందరాబాద్‌లో చోటు చేసుకొంది. అంబర్‌పేటకు చెందిన ఇద్దరు యువకులు నవాజ్‌(21),...

ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు నమోదు

బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార కేసుకు సంబంధించి మైనర్‌ బాలిక ఫోటోలు, వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో ఐపీసీ 223(ఎ) సెక్షన్‌ కింద ఆబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు...

అభివృద్దికి నోచుకోని రామప్ప దేవాలయం

- 2021లో యునెస్కో గుర్తింపు యూనెస్కో గుర్తింపు వచ్చినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు రామప్ప. అధికారులు అభివృద్ధి కోసం ఆలోచించి మరమత్తులు చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం లేకపోలేదు. ఆనాటి కాకతీయుల కళావైభవం...

పోలీస్‌ జులం… జిమ్‌ ట్రైనర్‌పై కర్రలతో దాడి

చిలకలగూడ పోలీస్‌ కానిస్టేబుళ్ల దాష్టీకం జిమ్‌ ట్రైనర్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో కాలు విరిగిన సంఘటన సికిందరాబాద్‌లోని మెట్టుగూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే … మెట్టగూడకు చెందిన జిమ్‌ ట్రైనర్‌ ఆరోఖ్యరాజ్‌ బైక్‌ విషయంలో...

నేరాలకి అడ్డాగా హైదరాబాద్‌…!

హైదరాబాద్‌ నేరాలకి అడ్డాగా మారింది. ఇటీవల జరిగిన అమ్నీషియా పబ్ కేసు ఘటన మరవక ముందే.. అలాంటివే మరో రెండు దారుణాలు వెలుగులోకి… రాష్ట్ర రాజధాని లో అమ్మాయిలపై ఆగడాలు చేయడం ఆగట్లెధు....

ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి

టైరు పంక్చరై డివైడర్‌ను ఢీకొట్టిన వాహనంజనాగామ జిల్లా రఘునాథపల్లె రహదారిపై ఘటన కారు డివైడర్‌కు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాధకర ఘటన జనగామజిల్లా రఘునాథపల్లె మండలం గోవర్ధనగిరి...

హైదరాబాద్‌లో తొలకరి జల్లు

చిరు జల్లులతో హైదరాబాద్‌లో వాతావరణం చల్ల బడింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తీవ్ర వేడిమితో ఉన్న వాతవరణం ఒక్కసారిగా చల్లబడి చిరుజల్లులు కురిసింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనివిధంగా ప్రజలు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -