end
=
Tuesday, February 17, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ఓటు వేయలేదని ఇళ్లపై దాడులు

ఏపీ పంచాయతీ ఎన్నికలలో దారుణం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాజాగా జరిగిన ఏపీ పంచాయతీ ఎన్నికలలో కొందరు ఓటర్లు తమ మద్దతుదారులకు ఓటు వేయలేదనే అక్కసుతో టీడీపీ నేతలు ఇళ్లపై దాడులు...

ప్రాణాలు తీసిన సెల్ ఫోన్ ఛార్జింగ్

-కరెంట్ షాక్ తో మృతి చెందిన మహిళ… ఆందోల్: సెల్ ఫోన్ ఛార్జర్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గం మండలం అప్పాజీ పల్లికి చెందిన...

హైదరాబాద్‌లో వర్షం…

కర్ణాటక, మహారాష్ర్టలలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుండే వాతావరణంలో మార్పులు కనబడ్డాయి. పొగమంచుతో ఓ మాదిరి ముసురు కమ్ముకొని...

ఫిబ్రవరి 10 వరకు అవకాశం

హైదరాబాద్‌: ఎస్సీ కార్పోరేషన్‌ రుణాల దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఎస్సీ కార్పోరేషన్‌ రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ ఇవాళ్టి(జనవరి 31)తో ముగుస్తుండగా.. తాజాగా ఈ గడువును...

రాజాసింగ్‌కు జైలు శిక్ష..

హైదరాబాద్‌: బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి సెషన్స్‌ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీఫ్‌ ఫెస్టివల్‌ ఘటనలో...

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 1 నుంచి 20 వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12...

ఫిబ్రవరి 1 నుంచి మెడికల్‌ కాలేజీలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ధృవీకరించింది. అన్ని అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) కాలేజీలను...

ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంది

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పారు. సరైన మద్దతు ధరతో రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. నిన్న...

రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులకు గానూ ప్రస్తుతం 3,00,178 మంది( అంటే 61 శాతం) మాత్రమే ఉద్యోగాల్లో...

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 72వ గణతంత్ర వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం...

ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త

హైదరాబాద్‌: ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త వెల్లడించనున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలకు పరిష్కారానికి...

సీఎంకు కృతజ్ఞతలు: మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి ఎస్టీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ లా కాలేజీ మంజూరయింది. కాలేజీకి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతిచ్చింది. కాలేజీ మంజూరు పత్రాలను అధికారులు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -