బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడంపై ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం నుంచి...
సిద్దిపేట జిల్లా దుబ్బాక నూతన శాసనసభ్యులుగా ఎన్నికైన రఘునందన్ రావును దుబ్బాక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు జేజేలు పలికారు. ఇందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు...
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులు అమ్మడం, వినియోగించడాన్ని నిషేదిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి పర్వదినాన బాణసంచా కాల్చడం ద్వారా వాయు కాలుష్యంతో...
రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానంపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరుగనుంది. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లను ఒక్కటిగా చేసి న్యాయస్థానం విచారించనుంది....
పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పును తీసుకువచ్చింది. ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే దురదృష్టావశాత్తు మరణిస్తే.. వారిపై సానుభూతి కలిగి, విపక్షాలు సైతం పోటీలో నిలబడలేని...
మెదక్ జిల్లా రేగోడు గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల కూతురు మమత వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ వీరేశం. ఆయన తన సొంత డబ్బులతో అమ్మాయి వివాహం అంగరంగ వైభవంగా...
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోవాలనే కసితోనే ప్రజలు బీజేపీకి ఓటేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సానుభూతితో రఘునందన్ రావు గెలిచారు తప్ప బీజేపీ కాదని ఆయన విమర్శించారు....
మహేష్ ఫైర్ వర్క్స్
శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలోని రాజీవ్ రహదారి పక్కన ఉన్న మహేష్ ఫైర్ వర్క్స్ యజమాని దీపావళికి ధమాకా ఆఫర్ ప్రకటించాడు. ముందుగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి...
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పొందడంతో.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే.. దుబ్బాక నియోజకవర్గం, దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామానికి చెందిన...
దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని పటాపంచలు చేసి, బీజేపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పష్టమైన...
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురైన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ఫలితాల అనంతరం మంత్రి.. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. విజయాలకు...
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక తుది ఫలితాల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని ఆయన తెలిపారు....