end
Saturday, May 30, 2026
Homeరాజకీయం

రాజకీయం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

Jubilee Hills By-election: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం బీజేపీ (BJP)తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఈ స్థానానికి లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy)పేరును పార్టీ కేంద్ర...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్‌( Exit Poll)పై కఠిన ఆంక్షలు(Strict restrictions) విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి....

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం

Bihar : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జన సురాజ్ పార్టీ(Jana Suraj Party) అధినేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor)...

కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..పార్టీ వర్గాల్లో కలకలం

Kishan Reddy: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) మరోసారి తన పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills...

ఉపన్యాసం ఆపి అద్దంలో చూసుకోండి.. మరోసారి పాక్‌కు భారత్‌ చురకలు..

India-Pakistan: ఐక్యరాజ్యసమితి (United Nations) జనరల్ అసెంబ్లీ వేదికలో చిన్నారుల హక్కుల రక్షణ అంశంపై జరిగిన చర్చలో భారత్ తరఫున బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే(BJP MP Nishikant Dubey) భారత్ పాయింట్‌ను...

బీసీ రిజర్వేషన్ల పిటిషన్..సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్

BC reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం(State Govt) జారీ చేసిన జీవో నెంబరు 9పై హైకోర్టు విధించిన స్టే ఆదేశాలను...

దేశంలో ముస్లిం జనాభా పెరుగుదలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amit Shah: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుతోంది (Muslim population growth), దీనికి మూలకారణం అక్రమ చొరబాట్లే(illegal immigration)నని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)...

సీఐకి బెదిరింపులు.. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు

Perni Nani: మచిలీపట్నంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ప్రముఖ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)తో పాటు మరో 29 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు(Case Registration) చేశారు....

చంద్రబాబుకు మరో చారిత్రక ఘనత..15 ఏళ్ల సీఎం పదవీకాలం పూర్తి చేసిన తొలి తెలుగు నేత

CM Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో అపూర్వ మైలురాయిని అధిగమించారు. అక్టోబర్ 10నాటికి ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల పూర్తి చేసిన...

ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్‌ హెల్త్ సేవలు నిలిపివేత

NTR Health Services : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే ఎన్టీఆర్ వైద్య సేవలకు మరోసారి సంక్షోభం తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌ ద్వారా అనేక...

స్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్...

బస్ భవన్ వద్ద ఉద్రిక్తత..ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతల ఆందోళన

 Hyderabad : హైదరాబాద్‌ నగరంలోని ఆర్టీసీ బస్ భవన్(RTC Bus Bhavan) వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు(RTC Fare increase)ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -