end
=
Wednesday, February 25, 2026
Homeరాజకీయం

రాజకీయం

పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త..ఒకేసారి 130 మందికి ప్రమోషన్లు

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల (Panchayat Raj Department employees) కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు వేగం చేకూర్చింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో (Pending)ఉన్న ప్రమోషన్...

ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కిన వైఎస్‌ జగన్..విచారణలో కొత్త దశ

Hyderabad : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan)దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు(CBI Special Court)లో వ్యక్తిగతంగా...

బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్‌.. 10వ సారి ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం

Bihar : బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో ఊహాగానాల మధ్య జేడీయూ నాయకుడు నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar)మరోసారి ముఖ్యమంత్రిగా (Bihar CM) బాధ్యతలు చేపట్టారు. పాట్నాలోని (Patna)గాంధీ మైదాన్‌లో...

రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ ఉత్సవాలకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం

Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకునే వేళ, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ‘ప్రజా పాలన’ ఉత్సవాలను...

ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం.. పోలీసులు అలర్ట్‌

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపుల (Bomb threat) హడావుడి నెలకొంది. ఒకే సమయంలో పలు కోర్టులు మరియు నగరంలోని రెండు పాఠశాలలకు (schools)వచ్చిన అనుమానాస్పద ఈమెయిల్స్‌...

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ..స్పీకర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్

Supreme Court : తెలంగాణలో ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల (MLA Disqualification) కేసులో సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌(Speaker Gaddam Prasad Kumar)కు...

సౌదీ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

Saudi Arabia: సౌదీ అరేబియాలో జరిగిన భయానక బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి...

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా: సజ్జనార్‌

Sajjanar: తెలుగు సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవి(Immidi Ravi)ని హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నగర పోలీస్ కమిషనర్ సీపీ...

బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. 20న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..

Bihar : బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి (NDA alliance) ఘన విజయాన్ని నెట్టుకొచ్చింది. రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ...

సౌదీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో భారతీయులను కలవరపరిచిన ఘోర ఘటన చోటుచేసుకుంది. ఉమ్రా యాత్ర (Umrah pilgrimage)పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకు బయలుదేరిన ప్రత్యేక బస్సు, బదర్ మదీనా...

తిరిగి వస్తా.. బంగ్లాదేశ్‌కు న్యాయం చేస్తా: షేక్ హసీనా

Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మరియు అవామీ లీగ్ చైర్‌పర్సన్ షేక్ హసీనా(Sheikh Hasina), త్వరలో వెలువడనున్న కోర్టు తీర్పు గురించి తాను ఏమాత్రం భయపడడం లేదని స్పష్టం చేశారు. తన...

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. 42 మంది భారత యాత్రికుల సజీవ దహనం..

Saudi Arabia : సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident)భారతీయులను విషాదంలోకి నెట్టింది. పవిత్ర హజ్ యాత్ర ( Holy Hajj Pilgrimage)నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -