Homeరాజకీయం
రాజకీయం
వైసీపీ గూటికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్బాబు
పార్టీలోకి ఆహ్వానించిన వైసీసీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
తెలుగుదేశం పార్టీ నాయకుడు, యలమంచిలి, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు టీడీపీకి గుడ్బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్...
బంగారం స్మగ్లింగ్కు అడ్డాగా సీఎం ఆఫీసు?
కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం
కేరళ సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై అంసెబ్లీలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ర్టంలో బంగారు స్మగ్లింగ్ మాఫీయా రెచ్చిపోతుందని, ఏకంగా సీఎం కార్యాలయాన్ని అడ్డాగా...
‘వెన్నుపోటు’కు 23 ఏళ్లు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
సరిగ్గా 23 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావును చంద్రబాబునాయుడు వెన్నుపోటు పోడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. చంద్రబాబు...
మతి పోయిందా? జ్ఞాపకశక్తి క్షీణించిందా!
చినబాబుకి పార్టీ వ్యవహారాలా?వైఎస్ఆర్సీపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి్ వ్యంగాస్ర్తాలు
చిన బాబుకి పార్టీ వవ్యహారాలు ఇస్తాడా? చంద్రబాబుకు మతిలేదా? జ్ఞాపకశక్తి క్షీణించిందా ఏంటీ? అంటూ వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా...
YSRCP ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడెపల్లిగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు.ప్రజలకు, పార్టీ కార్యక్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో...
అమరావతిలో తన బినామీలు
తిరుపతి: అమరావతిలో తన బినామీలు కొనుగోలు చేసిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. ఆస్తులపై తప్ప రాష్ట్ర...
‘ప్రజారోగ్యం గాలికొదిలేసిన ప్రభుత్వం’
హైదరాబాద్ : ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పట్టణాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాలకు విస్తరించే పనిలో ఉందన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా...
‘గహ్లోత్ ఆనందం ఆవిరే’
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో శివసేన కీలక వ్యాఖ్యలు చేసింది. అమిత్ షా ఐసోలేషన్లో ఉండటంతో రాజకీయ సంక్షోభం...
బాబు ఛాలెంజ్ హాస్యాస్పదం
వైఎస్సార్ కడప: మూడు రాజధానుల అంశంపై చంద్రబాబు 48 గంటలు డెడ్లైన్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ఆయన ప్రెస్మీట్లు కామెడీ షోలా తయారయ్యాయని, అలాంటి వాటిని ఎల్లో మీడియా...
- Advertisment -
ఎక్కువ మంది చదివినవి
- Advertisment -
News Categories
- Advertisment -